NEWS

NEWS

పౌరులకు టీకా ఇప్పించే కృషిలో ముఖ్యమైన రోజు

12-14 ఏళ్ళ వయస్సు వారు, 60 ఏళ్ళ పైబడిన వారందరూ ఇప్పించుకోవాలి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 16 : మన పౌరులకు టీకామందును ఇప్పించేందుకు భారతదేశం చేస్తున్న కృషిలో బుధవారం ఒక ముఖ్యమైన రోజుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 12…

సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌సమస్యలను పరిష్కరించండి

స్థానిక అధికారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రికి టిఆర్‌ఎస్‌ ఎం‌పి బిబి పాటిల్‌ ‌విజ్ఞప్తి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 16 : ‘‘సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌, ‌హైద్రాబాద్‌ ‌నార్త్ ‌భాగంలోని అత్యధిక భాగంలో విస్తరించి వుంది. నాగపూర్‌…‌చంద్రాపూర్‌ ‌ను అనుసంధానించే ఇంటర్‌ ‌స్టేట్‌ ‌రోడ్డు ఈ భాగంలో వుంది. అంతే కాదు…

దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష

సోనియా, రాహుల్‌ ‌నాయకత్వంలోనే దేశాభివృద్ధి సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం కోమటిరెడ్డి గైర్హాజరు, హాజరైన జగ్గారెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌ ‌నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గాంధీ కుటుంబమే దేశానికి శ్రీరామరక్ష అని ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. బుధవారం సీఎల్పీ నేత…

కొరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్‌ 12-14 ఏం‌డ్ల పిల్లల వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…

మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు

మే 6 నుంచి 23 వరకు ఇంటర్‌ ‌ఫస్టియర్‌…‌మే 7 నుంచి 24 వరకు సెకండియర్‌ ‌టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన బోర్డ్‌లు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పది పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ‌పరీక్షలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి…

పునర్విభజన చట్టంలో హామీ మేరకు… ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

మంత్రి లాభదాయకం కాదని తెలిపారు కానీ ఉద్దేశం రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మార్చి 16 : ఎనిమిదేళ్ళ క్రితం 2014లో చేసిన ఎపి పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి…

వనపర్తి పట్టణంలో విషాదం

చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి శోక సంద్రంలో కుటుంబాలు వనపర్తి, మార్చి 16(ప్రజాతంత్ర విలేఖరి) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈదుల చెరువులో మంగళవారం సాయంత్రం సరదాగ ఈతకోసం వెళ్లిన 9 మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రాత్రి వరకు తమ పిల్లలు ఇండ్లకు రాకపోవడంతో కుటీంబీకులు ఆందోళనచెందారు. ఆ క్రమంలో…

హిజాబు ధరించడం మతపరమైన ఆచారం కాదు

యూనిఫామ్‌ను ధరించడం ఫ్రాథమిక హక్కులకు భంగం కాదు స్కూల్‌ ‌నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే పాఠశాలల్లో యూనిఫామ్‌ ‌ధరించాలన్న ఆదేశాలు పాటించాల్సిందే కర్నాటక హైకోర్టు సంచనల తీర్పు.. పిటిషన్లన్నీ కొట్టివేత హైకోర్టు తీర్పును స్వాగతించిన రాష్ట్ర సిఎం బొమ్మై బెంగుళూరు, మార్చి 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌హిజాబ్‌ ‌వివాదంపై కర్నాటక హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. స్కూళ్లలో…

‌ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు

అందుకే ఇటీవలి ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు నిరాకరించాం అందుకు నాదే బాధ్యత బిజెపి పార్టమెంటరా పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌ ‌పరిస్థితులపైనా చర్చలు న్యూ దిల్లీ, మార్చి 15 : వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా…

ఏ‌ప్రిల్‌ 14 ‌నుంచి తెలంగాణలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పాదయాత్ర

ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతాలు ఇవ్వాలి… : సోమ్నాత్‌ ‌భారతి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 15 : ఆప్‌ ‌పోరాటం వల్లే కేసీఆర్‌ ‌ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ సౌతిండియా ఇంచార్జ్ ‌సోమ్నాత్‌ ‌భారతి ప్రకటించారు. అయితే, తొలగించిన రెండేళ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వాలన్నారు. అలాగే,…