NEWS

NEWS

‌ప్రాజెక్టుల పేరుతో వేలాది మందిని రోడ్డున పడేశారు

సొంత ఫామ్‌హౌజ్‌ ‌కోసమే నీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్‌పై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు ప్రజాతంత్ర, గజ్వేల్‌, ‌మార్చి 19 : మల్లన్న సాగర్‌, ‌కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులైతే కేసీఆర్‌ ‌పట్టించుకోవడంలేదని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లియ్యడంలేదని, తన ఫాం హౌజ్‌కు ఆ…

నిండు వేసవిలో వాగులు, కాలువల్లోకి గోదావరి జలాలు

నదికి కొత్త నడక నేర్పిన సిఎం కేసీఆర్‌ ‌కొడకండ్ల వద్ద గోదావరి జలాలను వదిలిన మంత్రి హరీష్‌ ‌‌రావు గజ్వేల్‌, ‌మార్చి 19(ప్రజాతంత్ర విలేఖరి) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్లు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి…

కొందరు మంత్రులు, అధికారులతో.. సీఎం కెసిఆర్‌ అత్యవసర సమావేశం ..!

నోటిఫికేషన్లు, పథకాలపై అధికారులతో సమీక్ష మంత్రుల ముందు పికే రిపోర్ట్? ‌ముందస్తు ఎన్నికలపై మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌చర్చ? 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం సిద్ధిపేట, మార్చి 19(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం అత్యసర మీటింగ్‌ ఏర్పాటు చేశారు.…

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి….

హైదరాబాద్ ,మార్చి 19: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం  మృతి చెందారు. మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు.   1945-…

దాచేసిన సత్యాలు..!

‘‘ఆ  ‌సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో పోస్ట్ ‌చేయబడిన సీనియర్‌ ‌బ్యూరోక్రాట్‌ ‌వజాహత్‌ ‌హబీబుల్లా, కాశ్మీరీ పండిట్ల వలసలను ఆపమని లోయలోని చాలా మంది ముస్లింలు తనను అభ్యర్థించారని, వీరి అభ్యర్ధన తర్వాత దూరదర్శన్‌ ‌టెలికాస్ట్ ‌ద్వారా కాశ్మీరీ పండిట్‌లను ఉద్దేశించి జగ్‌మోహన్‌ను ఓ ప్రసంగం చేయమని కోరాను అని తెలిపారు. ఈ సత్యం రికార్డు అయి…

వెన్నాడుతున్న మహమ్మారి

కొరోనా మహమ్మారి ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఇప్పటి వరకు మూడు వేరియంట్‌లతో ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. కొట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేయడంతోపాటు, లక్షల సంఖ్యలో జనాన్ని ఆహుతి తీసుకుంది. చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఆవహించిన ఈ మహమ్మారి థర్డ్ ‌వేరియంట్‌తో కాస్తా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌పేరుతో…

సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కు విశిష్ట పురస్కారం

హైదరాబాద్ ,మార్చి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మీడియా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన మల నాడు  మీడియా గ్రూప్ 2022 సంవత్సరం కు  అమర్ ను ఎంపిక చేసింది . శనివారం కొచ్చి లో జరిగిన సంస్ధ  వార్షికోత్సవం లో అమర్…

రెండూ మంచి కమిషన్లు..!

“దారుణమైన విషయమేమంటే, పోలీసులు సాగించే ఈ నేర ప్రవర్తనను రాజ్యం అనుమతిస్తున్నది. అందులో భాగం పంచుకుంటున్నది. దాన్ని ప్రోత్సహిస్తున్నది. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం నడుచుకోవలసిన రాజ్యం ఈ మాదిరిగా ప్రవర్తించడం అత్యంత హేయమైన విషయం. ఇదే ఇప్పుడు అన్నిటికన్న పెద్ద సమస్య.” ఇంత బహిరంగంగా పోలీసుల అత్యాచారాల గురించి, హింసల గురించి పత్రికల్లో వస్తూ…

మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు

ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు దేశ వ్య్తాంగా అత్యధికంగా నల్లగొండలో నమోదు న్యూ దిల్లీ, మార్చి 18 : ఏప్రిల్‌ ‌నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌…