బోధన్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
బిజెపి బంద్ పిలుపుతో ముందస్తుగా నేతల అరెస్ట్ శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన ఉద్రిక్తత ప్రత్యేక బందోబస్తు నిర్వహించిన పోలీసులు ప్రజాతంత్ర, నిజామాబాద్, మార్చి 21 : జిల్లాలోని బోధన్లో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతో మొదలైన రచ్చతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక…
