NEWS

NEWS

బోధన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

బిజెపి బంద్‌ ‌పిలుపుతో ముందస్తుగా నేతల అరెస్ట్ ‌శివాజీ విగ్రహం ఏర్పాటుతో మొదలైన ఉద్రిక్తత ప్రత్యేక బందోబస్తు నిర్వహించిన పోలీసులు ప్రజాతంత్ర, నిజామాబాద్‌, ‌మార్చి 21 : జిల్లాలోని బోధన్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుతో మొదలైన రచ్చతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక…

‘‌స్వరాజ్యం’ మాటే తుపాకీ తూట

‘‘తన పేరులోని స్వరాజ్యాన్ని నింపుకొని, బడుగుల అసలైన స్వరాజ్యం కోసం జమీందారీ వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన స్వాతంత్య్ర సమరయోధురాలు మన అచ్చ తెలంగాణ నల్గొండ మణిపూస మల్లు స్వరాజ్యం ఇకలేరని తెలిసి పార్టీలకు, సంఘాలకు, కులమతాలకు అతీతంగా భారతావని సమస్తం నిశ్శబ్ద నివాళిని అర్పిస్తున్నది. ‘నా మాట తుపాకీ తూట’ అని ప్రజల…

కశ్మీర్‌ ‌ఫైల్స్ ‘‌చునావి జుమ్లా..’

విభజన హావి•ల అమలులోనూ తీవ్ర నిర్లక్ష్యం టిఆర్‌ఎస్‌ ‌విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్‌ ‌మండిపడ్డారు.తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్‌ ‌నేతలకు దిశానిర్దేశం చేశారు. విభజన చట్టం హావి•లను అమలు చేయడంలో మోదీ సర్కార్‌ ‌విఫలమైందని…

ఇగ సమరమే.. !

ధాన్యం సేకరణ జరిపే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదలం ఉగాది తరువాత దిల్లీలో ధర్నా, నేనూ పాల్గొంటా ధాన్యం సేకరణలో ఒకే దేశం-ఒకే సేకరణ విధానం ఉండాలి తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం ఈడీ, బోడీ కేసులకు కేసీఆర్‌ ‌భయపడడు ‘ముందస్తు’ ప్రసక్తే లేదు.. త్వరలో దేశంలో కొత్త రాజకీయ పార్టీ బీజేపీ…

హోదా పెంచిండ్రు.. సౌలతులు మరిచిండ్రు..!

జంట బల్దియాల్లో అదనంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆవశ్యకత.. కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్‌. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి  19 : హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లుగా హోదా పెంచినా వసతుల కల్పనలో మాత్రం నేటికీ దృష్టి సారించిన దాఖలాలు లేవని…

కెసిఆర్‌ ‌లక్ష్యం మేరకు… యాదాద్రి విస్తరణ పనులు పూర్తి

28న ఉదయం 11.55 కు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా గుర్తింపు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ ‌రావు వెల్లడి 28న సిఎం కెసిఆర్‌ ‌పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిపి సమీక్ష ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 19 : యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా పూర్తి కావచ్చాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్‌…

నవీన్‌ ‌మృతదేహం మెడికల్‌ ‌కాలేజీ పరీక్షలకు అప్పగిస్తామన్న తండ్రి

ఉక్రెయిన్‌లో మృతి చెందిన మెడికల్‌ ‌‌విద్యార్థి  భౌతిక కాయాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు బెంగుళూరు, మార్చి 19 : ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో మృతిచెందిన మెడికల్‌ ‌విద్యార్థి నవీన్‌ ‌శేఖరప్ప మృతదేహం తీసుకుని వొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థి భౌతికకాయాన్ని సోమవారం తీసుకువస్తున్నట్లు కర్నాటక సీఎం బొమ్మై చెప్పారు. అయితే నవీన్‌…

ఎపిని అప్పుల ప్రదేశ్‌గా మార్చారు

అప్పులతో ఎంతకాలం నడిపిస్తారో తెలియదు రాయలసీమ రణభేరిలో కిషన్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు కడప, మార్చి 19 : ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పులు చేసి ఎన్నాళ్లు నెట్టుకువెళ్తారని ప్రశ్నించారు. పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో…

సిఎం జగన్‌ ఆశయాల మేరకు పనిచేయండి

గ్రామ స్వరాజ్య సాధన దిశగా ముందుకు సాగాలి ఎంపిటిసిల శిక్షణలో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చిత్తూరు, మార్చి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ఎంపిటిసిలు పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పుంగనూరు నియోజక వర్గం…

చైనాలో మళ్లీ పంజా విసురుతున్న కొరోనా

వేల సంఖ్యలో కేసులు నమోదు…పలు నగగరాల్లో లాక్‌డౌన్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 19 : చైనాలో కొరోనా మళ్లీ పంజా విసురుతుంది. గత రెండేండ్లల్లో ఎన్నడూ లేని విధంగా అక్కడ వైరస్‌ ‌విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్‌ ‌కేసులు డ్రాగన్‌ ‌కంట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం…