NEWS

NEWS

‌ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండి

హైదరాబాద్‌, ‌పీఐబీ, మార్చి 22 : ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండంటూ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నీటి ఆదా దిశగా కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్‌…

నా టార్గెట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డే

నా పరిస్థితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా మారింది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌మార్చి 22(ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) : తన పంచాయతీ రేవంత్‌తోనేననీ, తన పరిస్ధితి ముత్యాల ముగ్గులో హీరోయిన్‌లా ఉందనీ,కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌ ‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మీడియా ప్రతినిధులతో…

రసకందాయంలో కాంగ్రెస్‌ ‌రాజకీయం

అధిష్టానం వద్దకు చేరిన అసమ్మతి పంచాయతీ జగ్గారెడ్డి తరహాలోనే మరి కొందరు సీనియర్లపై చర్యలు ? ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రాజకీయం రసకందాయానికి చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించిన ధిక్కార స్వరం బలం పుంజుకుంటున్న తరుణంలో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడంతో మరింత…

దోపిడీ విషయంలో బీజేపీ, తెరాస తోడు దొంగలు

సింగరేణి టెండర్లలో అవకతవకలపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టటం లేదు.. పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నేను చనిపోతే నామీద కాంగ్రెస్‌ ‌జెండానే ఉంటుంది : ఎంపి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : సింగరేణి టెండర్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి తాము కేంద్ర ప్రభుత్వానికి రాత పూర్వకంగా…

పెరిగిన పెట్రో, గ్యాస్‌ ‌ధరలు

హైదరాబాద్‌లో రూ. 110కి చేరువలో లీటరు పెట్రోల్‌ ‌ధర.. వేయి దాటిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన..నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా న్యూ దిల్లీ, మార్చి 22 : అంతా అనుకున్నట్లు మరోమారు పెట్రో పిడుగు పడింది. వంటింట్లో సిలిండర్‌ ‌ధర పేలింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం పుణ్యమా అని ధరలు…

యాసంగి ధాన్యం విషయంలో… కేసీఆర్‌ ‌కొత్త డ్రామా…!

రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి.. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ ‌జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగా అధ్యకుడు…

మార్చి 23… అమర వీరుల దినోత్సవం

భారతదేశ చరిత్రలో మార్చి 23వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది.  విప్లవవీరులైన సర్దార్‌ ‌భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖదేవ్‌లు ఉరితీయ బడిన రోజు 1931 మార్చి 23. ప్రత్యేక పాకిస్తాన్‌ ‌కావాలని 1940లో తీర్మానించిన రోజు మార్చి 23. పాకిస్థాన్‌ ఇస్లామిక్‌ ‌ప్రజాస్వామ్యమని 1956లో తీర్మానం చేసి అమలులోకి తెచ్చుకున్న రోజు మార్చి 23.విప్లవ వీరులైన సర్దార్‌…

సూర్యుని పిల్లలలో అసూయ, ద్వేషం ఉండదు

ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టాలని ఎదురుచూస్తున్న దంపతులు ఒక్క సారిగా సంతోషం వెళ్ళి విరిసింది. తన భార్య ఒక బిడ్డకు జన్మనిస్తోందని ఆ భర్త సంతోషానికి అవధులు లేక పోయాయి. క్షణాలుగానే 9 నెలలు గడిచి పోయాయి. ఆ ఇల్లాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. భగవంతుడికి  వీరి సంతోషాన్ని చూసి ఈర్శ పుట్టిందో ఏమో  బోసి…

వీరనారికి..విప్లవ జోహార్‌

‌తెలంగాణా వీర తిలకం రగల్‌ ‌జెండా లాల్‌ ‌రూపం సాయుధ ఉద్యమ జ్వలనం తన జీవితమే ఒక యుద్ధగీతం ఆమే..కామ్రేడ్‌ ‌మల్లు స్వరాజ్యం బాల్యంలోనే బందూకు చేతబట్టి పోరెత్తిన మహిళా ఉద్యమకారిణి నా మాటే తుపాకీ తూటా అంటూ తెగించి నినదించిన వీరనారిమణి తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లాగా అవతరించిన శిరోమణి భూస్వాములకు వ్యతిరేకంగా సమరం…

సైన్స్‌తోనే సమాజాభివృద్ధి

ఈనాటి నాయకులు, ప్రభుత్వాలు గతంలో ఎవరూ ఏమీ చేయలేదని, జరిగినదంతా అభివృద్ధి కాదని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తల స్వార్థ రహిత కృషిని, ప్రగతిని, ఫలితాలను చిన్నచూపు చూడటం అవుతుంది. అంతేకాకుండా అశాస్త్రీయ భావాల ప్రచారం ప్రజల్లో ఊపందుకుంటోంది. ప్రజల సొమ్ముతో నడిచే విశ్వవిద్యాలయాల్లో అశాస్త్రీయ జ్యోతిష్యాన్ని (ఆస్ట్రాలజీ), భూత వైద్యాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నారు.…