ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండి
హైదరాబాద్, పీఐబీ, మార్చి 22 : ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయాలనే సంకల్పాన్ని స్వీకరించండంటూ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నీటి ఆదా దిశగా కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్…

