NEWS

NEWS

మండుటెండల్లో చెరువులు, మత్తడ్లు దుంకుతున్నాయ్‌….

ఎం‌డాకాలంలో మత్తడి దూకడమంటే..చరిత్ర తిరగ రాయడమే పైరవీలు, లంచాలు లేకుండా రైతుబంధు, బీమా డబ్బులు కాలుకు, మెడకు పెట్టి బిజెపి రైతుల ఉసురు పోసుకుంటుంది… ప్రైవేట్‌ ‌దవాఖాలను ఆశ్రయించి అనారోగ్యాలకు గురి కావొద్దు.. త్వరలోనే సిద్ధిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్‌ ‌కావాలి సిద్ధిపేటలో ఉచితంగా కేసీఆర్‌ ‌కోచింగ్‌…

కోటి ఎకరాల మాగాణం ఏమయ్యింది

ధాన్యం సేకరణలో విధానం లేకుండా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలు బిజెపిపై కోపంతో రైతులకు నష్టం చేయొద్దు కేంద్రం నిబంధనల మేరకే ధాన్యం కొంటుంది ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరకపోడం దారుణం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : సీఎం కేసీఆర్‌ ‌బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని…

రాష్ట్ర గిరిజనులను టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు మోసం

వారికి కెసిఆర్‌ ‌క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలి: కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : తెలంగాణ గిరిజనులను టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ ‌గిరిజనులు, బీసీలు, అణగారిన వర్గాల వారిని చిన్న చూపు చూస్తున్నదని,…

మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట

జిపిఎస్‌ ‌ద్వారా వాహనాల అనుసంధానం దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలు ప్రారంభించిన సిఎం అమరావతి, మార్చి 23 : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్‌ ‌వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు.…

ఎపి అసెంబ్లీలో పరాకాష్టకు చేరిన టిడిపి నిరసనలు

టిడిపి సభ్యుల తీరుపై మండిపడ్డ స్పీకర్‌ ‌తమ్మినేని రెండు రోజులపాటు టిడిపి సభ్యుల సస్పెన్షన్‌ టిడిపి తీరుపై ఎథిక్స్ ‌కమిటీకి రెఫర్‌ ‌చేసిన స్పీకర్‌ చంద్రబాబు తీరుపై మండిపడ్డ మంత్రి కొడాలి నాని అమరావతి, మార్చి 23 : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనలు వరుసగా కొనసాగుతున్న తీరు విమర్శలకు దారితీసింది. టిడిపి సభ్యలు…

బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని న్యూ దిల్లీ, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌సవి•పంలో ఉన్న బోయిగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్‌ ‌గోదాములో…

సికింద్రాబాద్‌ ‌బోయిగూడాలో ఘోర అగ్నిప్రమాదం

11మంది బీహార్‌ ‌కార్మికులు సజీవ దహనం కార్మికులు నిద్రలో ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారుల వెల్లడి ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణమని ప్రాథమికంగా నిర్ధారణ రంగంలోకి దిగి మంటలను ఆర్పిన ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఘటనపై ప్రధాని మోదీ, గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌తదితరుల తీవ్ర దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలకు…

వరుసగా రెండోరోజూ పెరిగిన పెట్రో ధరలు

లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డింపు న్యూ దిల్లీ, మార్చి 23 : దేశవ్యాప్తంగా పెట్రో ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. ప్రజలందరూ ఊహించినట్లుగానే ఐదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రో, గ్యాస్‌ ‌ధరలు పెంచడం మొదలయింది. వరుసగా రెండో రోజు కూడా పెట్రో ధరలను వడ్డించాయి చమురు…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ‌షాక్‌ ….

ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్‌ ‌మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్‌ ‌ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణలో విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…

యాదాద్రిలో కొనసాగుతున్న ఉద్ఘాటన క్రతువు

మూడో రోజుకు మహాకుంభ సంప్రోక్షణ ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 23 : యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడో రోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమయిన అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము,…