ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణది మూడవ స్థానం
దేశ వ్యాప్తంగా 741.62 ఎల్ఎంటీ కొనుగోలు మొదటి రెండు స్థానాల్లో పంజాబ్, చత్తీస్ ఘడ్ కేంద్రం ప్రకటన న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : 2021-22 ఖరీఫ్(వానాకాలం) సీజన్లో దేశ వ్యాప్తంగా 741.62 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పంజాబ్, చత్తీస్ ఘడ్, తెలంగాణ, ఏపి, గుజరాత్, మధ్య ప్రదేశ్ లతో…
