NEWS

NEWS

దుఃఖ దీపం

తనువులోని రక్తాన్నంత చమురుగా పోసి ఒంట్లోని నరాలన్నింటిని వత్తులుగా పేని.. జీవితపు ఆశలను ప్రమిధలుగా చేసి.. ఎదలో రగులుతున్న కష్టాలను.. నిప్పురవ్వలుగా రాజేసి వెలిగించిన దీపం.. బలంగా వీస్తున్న గాలి తాకుల్లకు ఊగిసలాడుతూ కన్నీరు కారిస్తుంది. ఉహాలనే ఆధారాలకు వ్రేలాడుతున్న వెలుగులన్ని.. కాలం విసిరిన కత్తుల వేటకు తెగిపడుతున్నాయి. నిశీధి కమ్ముకున్న నల్లని ఆకాశంలో.. తారలన్నీవెలుగుపూలు…

శతాధిక వసంతాల ఆంధ్ర పత్రిక దిన పత్రిక

ఏప్రిల్‌ 1… ఆం‌ధ్రపత్రిక దిన పత్రిక ప్రారంభ దినం స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర వహించిన తెలుగు పత్రిక ఆంధ్ర పత్రికకు పత్రికా రంగంలో విశిష్ట స్ధానం ఉంది. తెలుగులో మొట్టమొదటి వార్తాపత్రిక 1885లో వెలువడింది. ఆంధ్ర ప్రకాశిక అనే పత్రికను ఆవుల చినపార్థసారధి నాయుడు ప్రారంభించారు. తరవాత కాలంలో కృష్ణా పత్రిక (1901), స్వరాజ్య (1905), ఆంధ్ర…

ఆశాగీతి

చైత్రమాసపు ఉషస్సులా జగతిని మైమరపించే వసంతభామినిలా పచ్చని చిగురుటాకుల పావడాకట్టి కబరిపై మల్లెలు సింగారించి మధుపములు మంజులనాదం చేస్తుండగా చిరునగవులొలికిస్తూ హంసలా అడుగులేస్తూ మధుమాసపు కోకిలలు పంచమంలో స్వాగతగీతం పాడుతుండగా తెలుగు వెలుగు నేనని షడ్రుచుల సమ్మేళనం నేనేనంటూ మమతానురాగాలను పెనవేసుకుంటూ అందరి ఆశలు ఈడేర్చగ వసంత సంతకం చేస్తూ శుభాలిచ్చుటకై శుభముఖంతో వేంచేస్తున్న వయ్యారిభామ…

ఉగాది పచ్చడి

చూతక ఫలం పలకరింపుతో పాతకములన్నీ పోయేనుగాక! నింబపు విరుల పుప్పొడితో గరళపుఅమ్మల స్వాంతనకాగ! ఇక్షువు గడల మధురముతో కుక్షము గోడలు శాంతములాడ! అమలక రుచుల చక్కిలింతతో జిహ్వపు చూరులు కితకితలాడ! మిరప ఘాటు రేగినవేళల్లో నవనాడుల్లో నీటి ఊటలురేగ! గుడచూర్ణము అనుపానముతో అమృతపానము కంఠమునేగ! సప్తరుచుల సమ్మేళనమే జీవితమంటూ! నవగ్రహముల గమనములే దిశా నిర్దేశంచేస్తూ! కాలంమార్పు…

సకల శుభాల ఉగాది!!

వేపచెట్టుకి ముత్యాలు పూసి తళ తళా మెరుస్తుంటే మామిడి చెట్టుపై గుండ్రటి నక్షత్రాలు నోరూరిస్తుంటే సూరీడి కళ్ళల్లో కూసింత వేసంగి తాపం సురుక్కుమంటే పాట విని వెళ్ళమని దారిలో చెట్టు చెట్టుకి ఎగిరొచ్చి కోయిల పిలుస్తోంటే శిశిరపు పత్రాల్లో హరితం ఆవిరై మట్టిలో కలిపితే వాసంతం చిగుర్లేసి హరితం ఆయువై కళకళలాడిస్తే చైత్ర శుద్ధ పాడ్యమి..ఉగాదై…

ఎపిలో విద్యుత్‌ ‌చార్జీల షాక్‌

‌పెంపును ప్రకటించిన ఈఆర్సీ ఛైర్మన్‌ ‌గతంలో ఉన్న స్లాబ్‌ల రద్దు..కొత్తగా 6 స్లాబులు ఖరారు పెరుగుదలతో 14 వందల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా తిరుపతి, మార్చి 30 : ఒక వైపు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఏపీ ప్రభుత్వం మరోభారం మోపింది. ప్రజలకు కరెంట్‌…

ఎ‌ప్రిల్‌ 4…‌ కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు

ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య ఏర్పాటు కొత్త జిల్లాలపై సిఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీ క్ష భవనాలు, సిబ్బంది, తదితర అంశాలపై చర్చ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నామన్న అధికారులు అమరావతి, మార్చి 30 : ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 4 ‌న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య…

ఆర్టీసీ ఛార్జీలు ఇంకా పెరుగతాయి

ఆర్‌టీసీ ఛైర్మన్‌ ‌బాజిరెడ్డి వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : పెరిగిన సెస్‌ ‌చార్జీలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబందం లేదని ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌స్పష్టం చేశారు. అవి ఆర్టీసీ చార్జీల పెంపు కాదని సెస్‌ ‌చార్జీలు మాత్రమేనని.. భవిష్యత్తులో ఆర్టీసీ చార్జీలు ఇంకా పెరుగుతాయని తెలిపారు. టోల్‌ ‌ప్లాజా డబ్బులు టీఎస్‌ఆర్టీసీ…

గిరిజన రిజర్వేషన్లపై బిజెపి రాజకీయాలు

వారిని మభ్యపెటడుతున్న పార్టీ నేతలు పదిశాతం రిజర్వేషన్లపై హావి ఇవ్వండి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సత్యవతి సూచన ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే…

బ్యాంక్‌ ‌నిర్లక్ష్యంతో హ్యాకింగ్‌కు సులువైంది

మహేశ్‌ ‌బ్యాంక్‌ ‌హ్యాకింగ్‌ను చేధించిన పోలీసులు 2 నెలల పాటు విచారణలో నిందితుల గుర్తింపు దొరకని ప్రధాన నిందితుడి ఆచూకీ రెడ్‌కార్నర్‌ ‌నోటీస్‌ ‌జారీచేసి పట్టుకుంటాం వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : మహేష్‌ ‌బ్యాంక్‌ ‌సర్వర్‌ ‌హ్యాకింగ్‌ ‌కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మహేష్‌ ‌బ్యాంకు నిధుల…