NEWS

NEWS

యుగ యుగాల ఉగాది పర్వం

చైత్ర శుక్ల పాడ్యమి సృష్టి కి అంతం అదే రోజు యుగం ఆరంభం ఆ రోజే యుగాదిగా పరిగణం అదే కాల క్రమేణా ఉగాదిగా ప్రాచుర్యం. ఈ ఉగాది పర్వదినం నాడే వసంత ఋతువు ప్రారంభం అదే నేటి రోజుకు మరో విశేషంనూతన సంవత్సరం ఈనాటినుండే ప్రారంభం. పెద్దవారి ఆశీర్వాదం ఇష్ట దేవుడి ఆరాధనం మనసుకుకలిగించు…

పేరు నిలుపుకో…

చైత్ర మాసపు ఉషస్సులా, ఆనంద భాగ్యాలనిచ్చు వసంతవాహినిలా, ప్రజల మదిన రమ్యభావమలర ఆత్మీయతానురాగాల్ని ఆకాంక్షల భావాల్ని పెనవేసుకుంటూ తెలుగునేల వైభవం వెలిగేలా సంస్కృతీ సంప్రదాయాలు సందడి చేస్తుంటే, విచ్చేస్తున్నజి తెలుగువారి షడ్రుచుల సంతోషాల సారధీ ఓ శుభకృత్‌! ఊహలకు సరికొత్త ఊపిరినిస్తావని నీ కోసం తెలుగు లోగిళ్లు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాయి. బతుకుల్లో బాకులు దూసిన గతవత్సరపు…

శుభముల శుభకృతు

సకల జనుల సంతోషాలకు శుభ సూచకమై వస్తున్నది శుభకృత్‌ ‌నామ దారి ఉగాది శిశిరం రాలుస్తున్న ఆకులు ఉక్రెయిన్‌ ‌రష్యా యుద్ధం లో కూలుతున్న దేహాల శ్వాసలు మొండి ఆశల మోడులు పచ్చని చిగురుల పందిళ్లు వేసి కోయిలలను ఆహ్వానిస్తున్నవి యుద్ధంలో అలసి జెలన్స్కి పుతిన్లు కోయిలల మధ్యమ స్వరాలులు విని శాంతి చర్చలు జరుపుచుండిరి…

పంచాంగం గణన

‘‘‌పంచాంగం ప్రధాన ఉపయోగము మన నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞయాగాదులు వివాహాది శుభకార్యములు జరుపుకోవడానికి సరైన శుభ సమయాన్ని ఎంచుకోవడం. వైదిక సంస్కృతిలో ఒక పూజ చేయాలన్నా, హోమం చేయాలన్నా లేదా ఒక శుభకార్యం చేయాలన్నా, పంచాంగ శుద్ధి తప్పనిసరిగా ఉండాల్సిందే. ’’ పంచాంగం కాల విభాగాన్ని చెప్తుంది. సమయాన్ని మన పూర్వీకులు వివిధ విభాగాలుగా…

విషచక్రంలో శ్రీలంక….

“పర్యాటక రంగ ఆదాయం పై ఎక్కువగా ఆధారపడే ఈ దేశానికి ఉగ్రదాడి ఆర్ధికంగా దెబ్బతీసింది. ఏడాది తిరక్కుండానే కోవిడ్‌ ‌దాడి మొదలయ్యింది. కోవిడ్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌తో శ్రీలంక ప్రధాన పరిశ్రమలైన టీ, టెక్స్‌టైల్‌, ‌టూరిజం తీవ్రంగా ప్రభావం అయ్యాయి. అప్పటికే ఆర్ధికంగా శ్రీలంక కాళ్లు నిలదొక్కుకోకపోవటంతో ఈ ద్వీపం దేశం వేగంగా ఆర్థిక సంక్షోభ…

శుభకృత్‌ – ఉగాది ప్రాముఖ్యత

జడప్రాయ జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’ ఉగస్య ఆది అంటే ఉగాది. ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. ‘ఆది’ అంటే మొదలు. ‘ఉగాది’ అంటే ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు. మరో విధంగా చెప్పాలంటే, ‘యుగం’ అంటే రెండు లేక…

‌కాంగ్రెస్‌కు పూర్వవైభవం..?

కాంగ్రెస్‌కు పూర్వవైభవం రానుందా ? 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌తిరిగి అధికారంలోకి రానుందా ? ఇంతకాలంగా ఉన్న ఆపార్టీలోని అంతర్ఘత కలహాలకు, పరస్పర విమర్శలకు ఇక తెరపడనుందా? కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లకు మళ్ళీ ప్రాధాన్యత లభించనుందా ? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ…

యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మార్చి 31 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా తరలించనున్నట్లు ఆలయ ఈవో గీత గురువారం నాడు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం…

మోదీజీ…ఆనాటి మాటలు ఏమయ్యాయి

యూపిఎ హయాం నాటి ట్వీట్లను రీట్వీట్‌ ‌పెట్రో ధరలపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్‌ ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలపై ట్వీట్లను ప్రధాని మోదీ గుర్తు…

పెంచిన పెట్రో ధరలు, కరెంట్‌ ‌ఛార్జీలను వెంటనే తగ్గించాలి

డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు సిలిండర్లకు దండలు వేసి ఊరేగింపు భట్టి పాదయాత్రలో సిలిండర్‌కు దండవేసి మహిళల నిరసన పెంచిన ధరలను తగ్గించేంత వరకు ప్రజలకు అండగా కాంగ్రెస్‌ : ‌సిద్ధిపేట జిల్లా డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : కేంద్ర,…