NEWS

NEWS

ఆం‌గ్ల సాహిత్య శిఖరం షేక్స్‌ఫియర్‌

23 ఏప్రిల్‌ 1564‌న ఇంగ్లాండ్‌, ‌స్టాన్ఫర్డ్‌లోని తోలు వ్యాపారి కుటుంబంలో మేరీ ఆర్డన్‌, ‌జాన్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌దంపతులకు జన్మించిన విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ 26 ఏ‌ప్రిల్‌న బాప్టిజమ్‌ ‌స్వీకరించారు. విలియమ్‌ ‌షేర్స్‌ఫియర్‌ ‌తల్లితండ్రులతో పాటు సంతానం కూడా నిరక్షరాస్యులే అయినప్పటికీ విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌మాత్రమే ప్రపంచ ఆంగ్ల సాహిత్య చరిత్రలో చెరగని ముద్రను వేశారు. ప్రఖ్యాత నాటక…

తెలంగాణ చైతన్యపు జ్వాలలను ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నిరోధించగలరా..!

ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే  ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన  ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో  పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్‌ ‌ద్వారా  ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం.…

తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు మృతికి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం..!

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ప్రభాకర్ రావు తెలంగాణవాదిగా . తెలంగాణ అధికార భాష సంఘం అధ్యక్షులుగా పని చేసిన రచయిత పాత్రికేయుడు దేవులపల్లి ప్రభాకర్ రావు మృతి తీరని లోటు అని ఆయన అన్నారు.ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పుస్తకం సదానేస్తం

 ‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’ స్పేయిన్‌ ‌దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్‌…

ఇది ప్రజా సంబంధాల యుగం

నేడు ప్రపంచంలో కమ్యూనికేషన్‌ ‌విప్లవం నడుస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగాన్ని పటిష్టం చేయాల్సిన దిశగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌విభాగాలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. దినదినం ప్రింట్‌, ఎలక్ట్రానిక్స్, ‌సోషల్‌ ‌మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగం (పి.ఆర్‌) ‌ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల, గ్లోబలేజేషన్‌ ‌నేపథ్యంలో ‘‘పి.ఆర్‌’’ ‌వ్యవస్థ ఒక పరిశ్రమ…

‘‌నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి..!

ప్రపంచవ్యాప్తంగా కేప్‌ ‌టౌన్‌ ‌నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ ‌స్ట్రెస్‌)‌కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకోవాలని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ వనరుల సంస్థ (వరల్డ్ ‌రిసోర్సేస్‌ ఇనిస్టిట్యూట్‌) ‌విడుదల చేసే…

విచిత్ర విధి!

విధి…. అదో వింత ఆట ఆటరాదన్నా ఆలకించదు అలుపుగొన్నా కనికరించదు తప్పించుకోలేని సాలెగూడది నీ ప్రమేయము లేకనే నిన్నాడుకొంటుంది. జీవన పతంగ దారాన్ని తనకి నచ్చినట్టు తిప్పుతూ, ఊహించినది జరగక ఊహించనిది తెరపైకి తెస్తూ, ఈ క్షణం వీక్షణమైనది మరుక్షణమే మాయంచేస్తూ, పలుకలేని భావాల్ని చెదరిన మేఘాలై సాగించే, పిడికెడు హృదయానికి కొండంత దుఃఖాలను కురిపించే…

కెసిఆర్‌ను గద్దె దించడమే కాంగ్రెస్‌ ‌లక్ష్యం

రాష్ట్రాన్ని దోచుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ 14 నెలల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్‌ ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి సుబేదారి(హన్మకొండ), ఏప్రిల్‌ 21(‌ప్రజాతంత్ర విలేఖరి) : రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ, గతి కెసిఆర్‌ అని, అతనిని గద్దె దించడమే కాంగ్రెస్‌ ‌పార్టీ లక్ష్యమని పిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం హన్మకొండలోని ఆర్టస్…

ఉక్కపోత నుంచి నరగ వాసులకు ఊరట

ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 21 : ఉక్కపోతతో ఉడికిపోతున్న నగరవాసులకు వరుణుడు ఒక్కసారిగా ఊరటనిచ్చాడు. గురువారం నగరంలోని పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. బలమైన ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. శంషాబాద్‌లో కురిసిన భారీవర్షం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. విమానాశ్రయానికి వొచ్చే 4 విమానాలకు వెనక్కి పంపారు.…

ఆకాశంలో జాబిలి!

జాబిల్లి ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటుంది! పున్నమి నాడు పరవశం చెంది వెన్నెల పూలు జల్లి పలకరిస్తే! అమావాస్యకు అలగి చీకటితెర కప్పుకొని కలవరపెడుతుంది! వెన్నెల కాసిననాడు గగనమంతా కాగడా వెలుతురులా పరిస్తే! చీకటి దుప్పటీలో గుడ్డి నక్షత్రాల కాంతి ధూపపు వత్తిలా ఉంటుంది! నిత్య పౌర్ణమిలు నాకూ వద్దు అమాసరేత్రి లేకుండా ఉంటే చాలు! వన్నెల…