నియంతృత్వ పోకడలకు ముకుతాడు !
ప్రజాస్వామ్యంలో నియంతలుగా మారుతున్న నేతలకు ప్రజలు కళ్లెం వేయలేకపోతున్నారు. తమకున్న ఓటును అమ్ముకోవడంతో వారు నియంతలుగా మారుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని విర్రవీగుతున్నారు. తమకు ఎదురులేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తున్నాయి. నియంతల కోరలు పీకే పనిలో ముందుంటున్నాయి. అలాంటిదే 124 ఎ సెక్షన్ తొలగింపు. రాజద్రోహం…
