NEWS

NEWS

పల్లె, పట్టణ ప్రగతిలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

18న అధికారులతో సిఎం కెసిఆర్‌ ‌సవి•క్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సవి•క్షించనున్నారు. ప్రగతి భవన్‌ ‌వేదికగా బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఉన్నతస్థాయి సవి•క్ష జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర…

పాలమూరు వలసలపై తండ్రీ కొడుకుల కట్టుకథలు

ట్వీట్‌ ‌ద్వారా రేవంత్‌ ‌రెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : తండ్రీ కొడుకుల కట్టుకథలతో పాలమూరు కన్నీటి కథలు మరుగున పడ్డాయని, సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్ధాన్ని అతికినట్టు చెప్పడంలో కల్వకుంట్ల వారికి అస్కార్‌ ఇవ్వొచ్చంటూ సెటైర్‌ ‌వేశారు. పాలమూరు పచ్చబడ్డదన్నది…

బండి సంజయ్‌పై కెటిఆర్‌ ‌పరువునష్టం దావా

ఇంటర్‌ ‌విద్చార్థుల ఆత్మహత్యల అంశంలో తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఆరోపణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత సంజయ్‌కు కేటీఆర్‌ ‌నోటీసులు పంపించారు. ఈ నెల…

మున్సిపల్‌ ‌సిబ్బందిది థాంక్‌లెస్‌ ‌జాబ్‌

‌వారి సేవలను గుర్తించాలి గొడ్డు చాకిరీ చేసినా విమర్శలే తప్ప ప్రశంసలు ఉండవు ఒక్క రోజు పనిచేయకపోతే ఫోన్ల వి•ద ఫోన్లు రాష్ట్రంలో 46 శాతం జనాభా పట్టణాల్లోనే.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హెల్త్ ‌కేర్‌ 3‌డీ ప్రింటింగ్‌ ‌రంగంలో అగ్రగామిగా తెలంగాణ : 3డీ ప్రింటింగ్‌పై జాతీయ సదస్సులో కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,…

కెసిఆర్‌ ‌నిరంకుశ సర్కార్‌కు సమాధి కట్టాలి

ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం డ్రామాలు అమిత్‌ ‌షా సభకు జనం భారీగా తరలి రావాలి ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌ ‌రెడ్డి కెసిఆర్‌ ‌సమస్యలను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను వంచిస్తున్నారన్న కేంద్ర మంత్రి కేసీఆర్‌కు అహంకారం పెరిగింది : ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్‌కు సమాధి…

కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం

నియోజకవర్గానికి గీతారెడ్డి, నర్సారెడ్డి, విజయరామారావు చేసిందేమీ లేదు కేసీఆర్‌ ‌వొచ్చాకనే అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న గజ్వేల్‌ ‌త్వరలోనే సంగారెడ్డికి కెనాల్‌ ‌తెచ్చి కాలంతో పనిలేకుండా కాల్వలు, చెరువులు నింపుతాం ములుగు, వర్గల్‌, ‌మర్కూక్‌ ‌పర్యటనలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట,ప్రజాతంత్ర, మే 13 : గజ్వేల్‌ ‌నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిఎం కేసీఆర్‌ ఉం‌డటం ఇక్కడి ప్రజల అదృష్టమని…

భక్తుల కల్పతరువు నారసింహుడు

వైశాఖ శుక్ల చతుర్దశి నరసింహ జయంతి ‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం’’ రామకృష్ణాది అవతారములవలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారమైన శ్రీనరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్య తిథియందు ఉద్భవించిన నారసింహుని పూజలతో, ఆకాల మృత్యు…

అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా  ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్‌ ‌పార్టీ రాహుల్‌తో వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అయిందని ఆ వర్గాలు…

ద్వీప దేశం నేర్పే పాఠం

ఇపుడు ద్వీప దేశం శ్రీలంక రావణకాష్టమై రగులుతోంది పౌర సమాజం గడప దాటి ఆందోళనల బాట పట్టింది నింగినంటిన నిరసనలు చెలరేగుతున్న ఘర్షణలు హింసాత్మక ఘటనలతో శ్రీలంక అట్టుడుకుతుంది పాలించే నేతల దుర్నీతి ఓట్లను కొల్లగొట్టే ఆపతి పీఠంపై పట్టుబిగించే కుతి బంధు వర్గంపై ఆశ్రీత ప్రీతి అహేతుక ఆర్థిక విధానాలే శ్రీలంక సంక్షోభానికి కారణం…

ఎల్‌ఐసి షేర్ల కేటాయింపుపై స్టేకు ‘సుప్రీమ్‌’ ‌నిరాకరణ

న్యూ దిల్లీ, మే 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌లైఫ్‌ ఇన్సూరెన్స్ ‌కార్పోరేషన్‌ (ఎల్‌ఐసి) ఐపిఒ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీమ్‌ ‌కోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపిఒ అంశాలపై మధ్యంతర ఉపశమనం కలిగించలేమని జస్టిస్‌…