NEWS

NEWS

ధాన్యం ఇంకెప్పుడు కొంటారు వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌

వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : వర్షాకాలం ప్రవేశిస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి ధాన్యం సేకరణ చేపట్టలేదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. టీఆర్‌ఎస్‌ ‌తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమి లేదని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌విమర్శించారు.…

అకాల వర్షంతో తడిసిన పంట

ఏమీ చేయలేక ఆందోళనలో అన్నదాతలు ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు : వాతావరణశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్‌, ‌నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌మేడ్చల్‌ ‌జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. పలు మండలాలతో గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం…

మూసీ నదికి పూర్వ వైభవం సాధ్యమేనా..?

మూసీ నదికి పూర్వవైభవం సాధ్యమవుతుందా.. అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర సర్కారు మూసీ నది ప్రక్షాళన ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెపుతుంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ ‌సలహాలు,…

ప్రక్షాళన జరిగేనా.. మూసీ శుద్ధి అయ్యేనా..!?

వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరి కొండకోనల్లో పురుడు పోసుకుని పరిసర ప్రాంతాలకు గతంలో జీవ జలాన్ని అందించింది ఆ జీవనది.. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నది వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో విలీనమై దానికి ఉప నదిగా ఉన్నది. మానవ తప్పిదాలు, స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను విచ్చలవిడిగా…

అస(శ)నిపాతం

ప్రశ్నాపత్రం బయట పెట్టారంటూ.. కటకటాల్లోకి నెట్టారు నారాయణున్ని.. గలీజు లీకేజి పథకం ఎవరు రచించినా.. రుజువైతే తగురీతిన సన్మానించాల్సిందే !   ‘అసని’ కారాదు రైతన్నకు అశనిపాతం నోటికాడి బుక్కను లాక్కోరాదు తుఫాన్లు ప్రకృతి విపత్తులే రైతులపాలిటి శాపాలు సాగు వెతల్తో కర్షకుల కళ్ళల్లో సునామీలు !   కొనసాగుతున్న లంక దహనం ఆర్పేవారెవరు ఈ…

రక్త పోటుకు నియంత్రణే దివ్యఔషధం..!

నేడు ‘ప్రపంచ రక్తపోటు దినం’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.13 బిలియన్ల ప్రజలు అధిక రక్త పోటు (హైపర్‌టెన్షన్‌ ‌లేదా బ్లడ్‌ ‌ప్రెజర్‌) ‌రుగ్మతతో బాధ పడుతున్నారని గమనించిన ‘వరల్డ్ ‌హైపర్‌టెన్షన్‌ ‌లీగ్‌’ ‌చోరవతో 2005లో ప్రారంభమై ప్రతి ఏటా 17 మే రోజున ‘ప్రపంచ రక్త పోటు దినం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ రక్త…

మండిపోతున్న మామిడి పండ్ల ధరలు

వామ్మో మామిడి కాయల ధరలు బగ్గు మంటూ ఉన్నాయి…పచ్చడి మరియు తినే మామిడి కాయల ధరలు అధికంగా ఉండటం తో సామాన్యులు ఈ సారి మామిడి పండ్లు తినడం కష్టమే అనిపిస్తూ వుంది.వేసవి వచ్చిందంటే మామిడికాయ రుచులు నోరూరిస్తాయి. నిల్వ పచ్చళ్ల తయారీతో ప్రతీ ఇంట్లో మహిళలు బిజీగా మారిపోతారు. ప్రాంతాల వారీగా పచ్చళ్లకు రకరకాల…

తొలి వార్తా హరుడు …. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

వైశాఖ కృష్ణ పాడ్యమి నారద జయంతి నారదుడు దేవర్షి, సంగీ తజ్ఞుడు. నిరంతరం లోక సంచారి. చేతుల్లో చిరు తలు, మహతి అనే వీణా ధారియై, హరి నామ సంకీర్తన చేస్తూ, నిరంతరం తిరుగాడడమే ఆయన పని. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపు తుంటాడు. ఆయన ఒక ‘‘ఆదర్శ పాత్రికేయుడు’’. మంచి చెడుల మధ్య…

భారత్‌ ‌జోడ్‌ ‌నా … జనతా సే జోడ్‌ ‌నా

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ చింతన శిబిరం ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు పిలుపు నిచ్చింది. మహత్మాగాంధీ జన్మదినమైన ఆక్టోబర్‌ ‌రెండు నుండి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. మతపరమైన ఘర్షణలతో దేశం చిన్నాభిన్నం అవుతున్నదని, హింస పెట్రేగి పోతున్నదని దాన్ని నివారించాల్సిన…

సీన్‌ ‌రివర్స్ అయింది….

ఒకప్పుడు ఆంధ్రవాళ్లు తెలంగాణ భూములు కొంటే.. ఇప్పుడు ఆంధ్రకు పోయి భూములు కొంటున్నాం… 100శాతం టెట్‌ ‌ఫలితాలు రావాలె… టెట్‌ ‌తర్వాత గ్రూప్స్ 2, 3, 4‌తో పాటు డిఎస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణ అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతర శిక్షణ టెట్‌ ‌శిక్షణ కేంద్రంలో ఉద్యోగార్థులకు  మెటీరియల్స్ ‌పంపిణీ…