ధాన్యం ఇంకెప్పుడు కొంటారు వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం టాగూర్
వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం టాగూర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : వర్షాకాలం ప్రవేశిస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి ధాన్యం సేకరణ చేపట్టలేదని కాంగ్రెస్ విమర్శించింది. టీఆర్ఎస్ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమి లేదని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం టాగూర్ విమర్శించారు.…
