NEWS

NEWS

‘రూల్‌ ఆఫ్‌ ‌లా’ ని నిర్ద్వందంగా అమలు చేయాలి..!

‘‘‌వేలాది పేజీల డాక్యుమెంటరీ, ఫోరెన్సిక్‌ ‌సాక్ష్యాలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత, దాదాపు 140 మంది వ్యక్తులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌చేసిన తర్వాత, నలుగురు యువకుల హత్యలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బందిని హత్య చేసినందుకు ‘‘సెక్షన్స్ 302 ‌r/w 34 IPC,, 201 r/w 302 IPC, 341 IPC,’ కింద విచారణను…

అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు

కెసిఆర్‌ను దంచుడే..వొచ్చే యేడు దించుడే రైతులు చేయిచాచి అడుక్కునే పరిస్థితి రానీయం అక్కంపేటకు రాహుల్‌ ‌గాంధీని తీసుకొస్తాం ప్రొ।। జయశంకర్‌ ‌స్వగ్రామంలో రచ్చబండలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధరణి పోర్టల్‌ ‌వల్ల రైతులకు ఇబ్బందులు : కొమురవెల్లి రచ్చబండలో పొన్నాల కరీంనగర్‌ ‌జిల్లా తిమ్మాపూర్‌లో రచ్చబండను అడ్డుకున్న టిఆర్‌ఎస్‌ ‌హన్మకొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 21…

మీరు ఆదర్శ దంపతులుగా వెలుగొందాలి

వీడియో కాల్‌ ‌ద్వారా తాను చదివించిన శ్రీలతకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు సిద్ధిపేట, మే 21(ప్రజాతంత్ర బ్యూరో) : స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంచి మనస్సు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోసారి తన మంచి మనస్సు చాటుకుని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను చదివించిన విద్యార్థిని శ్రీలత…

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం

మోడీ నిరంకుశ విధానాలపై ఉమ్మడి పోరాటం అఖిలేశ్‌తో భేటీలో తాజా రాజకీయాలపై సిఎం కెసిఆర్‌ ‌చర్చ నేడు చండీఘర్‌కు సిఎం…రైతు కుటుంబాల పరామర్శ న్యూ దిల్లీ, మే 21 : దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..‌సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ ‌యాదవ్‌తో భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ ‌నివాసంలో…

సిఎం కేసీఆర్‌ ఇలాకలో… పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం

జగదేవ్‌పూర్‌(‌సిద్ధిపేట), మే 21(ప్రజాతంత్ర విలేఖరి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండలం రాయవరంలో అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగదేవ్‌పూర్‌ ఎస్‌ఐ ‌కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన డబ్బేట మల్లేశం(56) వ్యవసాయం చేసుకుంటూ జీవనం…

కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు రచ్చబండ

కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన రైతు రచ్చబండకు అనూహ్య స్పందన వొస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతాంగం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కాంగ్రెస్‌ ‌నాయకులకు ఏకరువు పెడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌ ‌గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్‌ ఒక విధంగా దూకుడు పెంచిందనే…

బాక్సింగ్‌ ‌దిగ్గజకు జేజేలు

భారత్‌ ‌బాక్సింగ్‌ ‌క్రీడలో చిరస్మరణీయ శుభ దినం తెలంగాణ మట్టి మాణిక్యం టర్కీ వేదికపై మెరిసిన క్షణం ఇందూరు గడ్డ బిడ్డ నిఖత్‌ ‌జరీన్‌ ‌ప్రపంచ విజేతగా నిలిచిన వైనం యావత్‌ ‌భారతీయ జనగణం గర్వంతో తలెత్తుకున్న సందర్భం దూకుడే అస్త్రంగా విజయమే లక్ష్యంగా పిడిగుద్దులు కురిపించి ప్రత్యర్థిని మట్టి కరిపించి ప్రపంచ విజేతగా విరిసింది…

దళిత జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి అంటరాని తనంపై ఆయన అలు పెరుగని పోరాటం చేశాడు. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జాతిపిత మహాత్మునిచే గౌరవింప బడినాడు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చ్కెతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశాడు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి, దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత…

‌విత్తనోత్పత్తి పెంచేలా… నకిలీల విత్తనాల పై ఉక్కుపాదం ..!

ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ ‌సమగ్ర వ్యవసాయ విధానాన్నిఅమలులోకి తెచ్చాక రైతులు ఏపంటలేయాలో ఏ పంటలు వేయోద్దో తెలియక ఏదో ఒక సమస్యతో ఏడాదంతా సతమతం అవుచున్నారు.ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో తెలియడం లేదు..ఏ పంట ఉత్పత్తికి ప్రకృతి సహకరిస్తుందో తెలియక…

చుండూరు మారణకాండ

“నిజానికి చుండూరు మారణకాండ చాలా దుర్మార్గమైన, అమానుషమైన హత్యాకాండ, హిందు సమాజం, ముఖ్యంగా రెడ్డి కులస్తులు, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని ఊహించడానికి కూడా వీలుగానంత ఘోరంగా సంఘటన అది. అక్కడ దళితులను చంపడం మాత్రమే కాదు. ము­క్కలు ము­క్కలుగా నరికారు. గోనె సంచుల్లో నింపారు. కాలువలో విసిరేశారు. సమీపంలోని గుంటూరులో కలెక్టర్‌ కార్యాలయం ఉంది.…