NEWS

NEWS

ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత్ జరీన్ కు శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన రాష్త్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇటీవల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత్ జరీన్ మరియు 3 బంగారు పతకాలు సాధించిన షూటర్ సింగేష హైదరబాద్ చేరుకున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన రాష్త్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతర అధికారులు

దేశంలో స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూఢిల్లీ, మే 27 :  దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 2628 కేసులు నమోదవగా, శుక్రవారం 2710 మందికి పాజిటివ్‌ ‌వొచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత…

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ ‌విస్తరణ

దావోస్‌ ‌వేదికగా కెటిఆర్‌తో చర్చించిన ప్రతినిధులు హైదరాబాద్‌,‌ మే 27 : ‌దావోస్‌లో కెటిఆర్‌ ‌పర్యటనతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ ‌సంస్థ హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌ ‌వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 3 వేల మందికి…

శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తాం

మనల్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే యత్నం కేసీఆర్‌ను యాది చేసుకోవాలె… కృతజ్ఞత చూపాలె రామాయపల్లిలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 27(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌పై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి…

‌ప్రభుత్వ దవాఖానాల్లో… సాధారణ ప్రసవాల సంఖ్య పెరగగాలి

ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలి సిజేరియన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలి త్వరలోనే మెదక్‌ ‌రైలు కూతపెడుతుంది మెదక్‌లో హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవంలో హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి…

కార్పొరేట్‌ ‌స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

వొచ్చేయేటి నుంచి ఆంగ్లలో విద్యా బోధన పూర్తయిన పుస్తకాల ముద్రణ మన బస్తీ-మన బడి కార్యక్రమంలో మంత్రి సబిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : వొచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో బోధన సాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ ‌స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం…

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి

వ్యాధులు దూరం కావడంతో పాటు ఫిట్‌గా ఉంటాం యోగా ఉత్సవ్‌లో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల…

ప్రధాని పర్యటనలో కెసిఆర్‌ ‌గైర్హాజర్‌ అర్థ్దం కాని చర్చనీయాంశం…

రాజకీయాలలో పలాయన వాదానికి ఏ మాత్రం విలువలుండవు. జనబాహుళ్యం లో నిలబడి ప్రజాతంత్ర యుక్తులతో కలబ డడమే ఇప్పటి  రాజకీయం. రాజకీయ రణ తంత్రంలో  యుక్తులతో పాటు కుయుక్తులు కూడ పన్నవచ్చు. ఈ విద్యల న్నింటిలో ఆరి తేరిన తెలం గాణ ముఖ్యమంత్రి సకల శాస్త్ర పారాయణుడిగా చెప్పుకునే  సిఎం కెసిఆర్‌ ఎం‌దుకో కాని దేశ…

అం‌డమాన్‌ను తాకిన రుతుపవనాలు

జూన్‌ 1‌న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులను తాకాయని ఐఎమ్‌డి వెల్లడించింది. జూన్‌ 1‌వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి…

తెలుగు ప్రజలకు వరం సురవరం

నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు…