NEWS

NEWS

దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 8329 మందికి పాజిటివ్‌ ‌కొరోనా టెస్టు అవసరం లేదు …అమెరికా వెళ్లే ప్రయాణీకులకు తప్పనిసరి నిబంధన ఎత్తివేత న్యూ దిల్లీ, జూన్‌ 11 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్‌ ‌కేసులు 40 వేలు దాటాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8329 కొత్త కేసులు నమోదు…

భారత దేశం నా మాతృ భూమి..

దేశ భక్తిని చాటి చెప్పి మంచి తనాన్ని పెంచే  ప్రతిజ్ఞ   (జూన్‌ 10  ‌పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ) భారతదేశం నా మాతృ భూమి అంటూ దేశం గొప్ప తనాన్ని చాటిన దేశ భక్తుడు.దేశ భక్తి ని నర నరాన నింపే ప్రతిజ్ఞను రాసింది మన తెలంగాణ బిడ్డనే.తెలంగాణ వచ్చిన తర్వాతనే వీరి పేరు…

కొరోనా కాలంలో ఇండియాలోనే అధిక మరణాలు.?

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా 1 జనవరి 2020 నుంచి 31 డిసెంబర్‌ 2021 ‌మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రజలు కరోనా బారిన పడ్డారని, వీరిలో 1.49 కోట్ల అదనపు మరణాలు (కరోనాకు ముందు నమోదైన మరణాల రేటుతో పోల్చితే) నమోదు అయ్యాయని తాజాగా విడుదలైన ప్రపంచ…

చార్జీల బాదుడు భారం

ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయ్‌ ‌పధికులపై భారం మోపుటలో వేగంగా పరుగు తీస్తున్నాయ్‌ ‌యాజమాన్యం నేరుగా కాక దొడ్డిదారిన చార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది నిన్నటి వరకు సేఫ్‌ ‌సేఫ్టీ సెస్‌ ‌పేరిట ప్రయాణికుల పీడించి ఇపుడు దూరాల ఆధారంగా దారి దోపిడీకి తెగబడుతుంది నష్టాల ఊభి నుంచి గట్టెక్కి…

కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌…!

డ్రాగన్‌ ‌కంట్రీ చైనా కంత్రీ ప్లాన్‌ ‌చేస్తోంది. అంతరిక్షంలో స్పేస్‌ ‌స్టేషన్‌ ‌నిర్మాణానికి పూనుకుంటుంది.  ఇది విజయవంతం అయితే అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించినట్టు అవుతుందని చైనా అనుకున్నది. అయితే, నాసిరకం వస్తువులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అయిన డ్రాగన్‌ ‌కంట్రీ ఈ మిషన్‌లో సక్సెస్‌ అవుతుందా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిటియాంగాంగ్‌ ‌స్పేస్‌ ‌స్టేషన్‌…

రాజకీయ పార్టీల లేఖాస్త్రాలు

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి ఎక్కువయింది. ఒకరిపైఒకరు  విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం నిత్యం హాట్‌ ‌హాట్‌గా తయ్యారయింది. ముఖ్యంగా మూడు ప్రధాన రాజకీయ  పార్టీలు అటు బహిరంగా సమావేశాల్లో, ఇటు లేఖల ద్వారా పలు విషయాలను సంధిస్తుండడంతో  రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కిపోతున్నది. రాష్ట్రంలోని అధికార పార్టీ కేంద్రంలోని…

హక్కుల వకీలు’ బాలగోపాల్‌

అసాధారణ మేధస్సు, నిరంతర అధ్యయనం, విస్తృత విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి రచనా కౌశలం, ఆత్మీయత, ఆచరణశీలత, నిబద్ధత, నిమగ్నత, కార్యదీక్ష, అంకితభావం మరియు మానవీయతా సుగుణం మొదలైన లక్షణాలన్నింటిని తనలో మూర్తీభవింపజేసుకున్న అపురూప మేధావి బాలగోపాల్‌. ‌కశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి దాకా తలెత్తిన హక్కుల ఉల్లంఘనలపై ఆయన ఉద్యమించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో హక్కుల…

అసంపూర్ణ శిల్పాలు

అదిగో ఎన్ని ఉదయాలు తుడుచుకుపోతున్నాయి కదా అయ్యో ముడుచుకుపోయిన నీ మెదడు తీరిగ్గా లేదు నిజానికి జారిపోతున్న నిన్ను పట్టుకోవడానికి సన్నద్ధంగా లేదు ఒక ఆలస్యం సొమరితనం అసంతులనం తికమక అసాహసపు అసహనం వెరసి ఒక జడత్వం కదలనివ్వవు కదిలినా సాగనివ్వవు సాగినా సాఫీగా అవనివ్వవు ప్రశ్నలకు దాటు సమాధానాలు వెతుక్కునే సమాధానాలకేమో మెలిక ప్రశ్నలు…

కాలచక్రం

ఉదయమంతా తెల్ల చీర రాత్రయితే నల్ల చీర కట్టుకుని, అలవోకగా పయనించే కాలంతో నుదుటి కాగితం మీద అది విదిల్చిన అక్షరాలను కూర్చుకుంటూ ఆగు కాలమా అన్నాను ఆగను నాతో సాగమంది చక్రభ్రమణమే తన ధర్మమంది వాయిదా వాహనంపై సవారీ తగదు తగదంది నిరాశా ఫలాలను అందించి కర్తవ్యబోధ చేసింది. వానలెన్నో చూసి, ఎండలెన్నో కాగి…

ఎక్కడో? ఎప్పుడో?

అపరిచితులమే కానీ ఎక్కడో సుపరిచితులమే! మతికి గుర్తులేదు కానీ, మనసు జ్ఞాపకాల్లో ఎక్కడో తచ్చాడుతూ!   సన్నిహితులమే కానీ ఎందుకో సుదూరతీరాల్లో! మతికి దూరభారాలు కానీ, మనసు నీడల్లో ఎప్పుడో సేద తీరుతూ!   స్నేహితులమే కానీ ఎప్పుడో ప్రేమికులమే! మతితో మంకుపట్లు కానీ, మనసులో ముచ్చట్లు ఏనాడో మురిసిపోతూ!   ఇరువురమే కానీ ఎప్పటికీ…