దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు
కొత్తగా 8329 మందికి పాజిటివ్ కొరోనా టెస్టు అవసరం లేదు …అమెరికా వెళ్లే ప్రయాణీకులకు తప్పనిసరి నిబంధన ఎత్తివేత న్యూ దిల్లీ, జూన్ 11 : దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 40 వేలు దాటాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8329 కొత్త కేసులు నమోదు…
