NEWS

NEWS

గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

భూ నిర్వాసితులపై పోలీసుల దాడి ట్రయల్‌ ‌రన్‌కు ముందుగా వందమంది అరెస్ట్ ‌తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌, ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌సిద్ధిపేట జిల్లా గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ను…

బహుజన రాజ్యంలో పోడు భూములకు పట్టాలు

ఆదివాసీలను ఇబ్బంది పెడితే సహించేది లేదు రాష్ట్రాన్ని నష్టాల బాట పట్టించిన కేసీఆర్‌ ‌బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆదివాసీలు ఎంతో కష్టపడి పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం వారిపై అతి దారుణంగా దాడులు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌లో పెట్టి కేసులు నమోదు చేస్తున్నారని, ఇటువంటి చర్యలకు…

ఆటోమేటివ్‌ ‌రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్‌

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నగరం కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్టస్ ‌సంస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌దేశానికి కావాల్సింది డబుల్‌ ఇం‌జన్‌ ‌కాదు..డబుల్‌ ఇం‌పాక్ట్ ‌ప్రభుత్వమని మంత్రి ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆధునిక ఆటోమొబైల్‌ ‌రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్…

గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్న బిజెపి

బెదిరింపులకు భయపడేది లేదు వొచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే ఇడి కేసుల తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కేంద్రం తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్‌…‌హైదరాబాద్‌లో పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తుందని, బిజెపి బెదిరింపులకు…

రాష్ట్రంలో మోగిన బడి గంట

రెండేళ్ల తరవాత మళ్లీ విద్యార్థుల బడిబాట మన ఊరు-మన బడి కింద పాఠశాలల ముస్తాబు పుస్తకాలు అందక అంతటా ఆందోళన పిల్లలకు చాక్లెట్లతో స్వాగతం పలికిన మంత్రి సబిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌వేసవి సెలవుల అనంతరం బడిగంట మోగింది. సోమవారం నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ ‌కావడంతో పిల్లలు బడిబాట పట్టారు.…

రక్త దాతా సుఖీభవ

రక్త దానం చేయాలి అంటే మనం భాగ్యవంతులం కానవసరం లేదు. విద్యార్హతలు హోదాలు అక్కరలేదు. కేవలం మానవత్వం ఉన్న మనిషి అయితే చాలు మనం చేసిన రక్త దానం మరొక ప్రాణం నిలబె డుతుంది. కాదు కాదు ముగ్గురి ప్రాణాలను నిలబెడుతుంది. ఎందు కంటే సాధారణంగా వ్యక్తి నుంచి 300 నుంచి 450 మిల్లీలీటర్ల రక్తం…

ప్రైవేటు వైద్యంపై సర్కార్‌ ‌వేటు ససేమిరా అంటున్న వైద్యులు

ై‘‘పూర్తిగా ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కార్‌ ‌వైద్యాన్ని ప్రైవేట్‌ ‌రంగంలోకి అనుమతించడం ఫలితంగా భారత దేశం వంటి జానాభాధిక్యతగల పేద దేశాలకు శాపంగా మారింది. వైద్యం పూర్తిగా ప్రైవేట్‌ ‌పరం కావడం వెనకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి పాత్రతో పాటు వైఫల్యాలు ఉన్నాయి. ’’ ప్రభుత్వ వైద్యులు ఇక నుండి  ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌చేసేందుకు…

జాతీయ రాజకీయాలపై ఉత్సుకత

జాతీయ రాజకీయాలిప్పుడు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మూసలో పోసినట్లుగా కొనసాగుతున్న రాజకీయాల్లో కొత్త వరవడి రానున్నట్లు స్పష్టమవుతున్నది. నిన్నటి వరకైతే ఎన్డీయే లేదా యూపిఏ పార్టీల్లో ఏదో ఒక దానికి అధికారం దక్కుతుందన్నది అందరి జ్ఞానంలో ఉన్న విషయం. కాని, వొచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ ఆలోచనలో తప్పక మార్పు జరుగుతుందన్నే…

శంకర్‌ గుహ నియోగి

ఒక సమస్య పారిశ్రామిక వివాదం అవుతుందా కాదా, ఆ సమస్య పరిష్కారానికి అధికారం ఎవరికి ఉంది అనే చిన్న చిన్న సమస్యల మీద ఏళ్లకు ఏళ్లు, దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి. సంఘటిత కార్మిక సంఘాల మద్దతు లేని స్థితిలో,నియోగి మహాశక్తివంతులైన యజమానులతో ఒంటరి పోరాటం చేశాడు. ప్రజల మీద, ప్రజానాయకుల మీద, ఉద్యమకారుల మీద జరిగే…

గాంధీ కుటుంబం వి•ద ఈగ వాలితే అంతు తేలుస్తాం

బీజేపీని హెచ్చరించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌‌రెడ్డి సిబిఐ, ఈడిలను పార్టీ అనుబంధ సంస్థలుగా మార్చుకున్నారని విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌సీబీఐ, ఈడీలను బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా మార్చుకున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందని, అందుకే మూతపడిన తప్పుడు కేసును మళ్లీ…