NEWS

NEWS

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఒక బూటకం!

“సోమవారం స్టాక్‌ మార్కెట్‌, విజ్ఞంభించింది. సట్టా బజార్ కూడా అంతే…. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. కాని ఎగ్జిట్‌ పోల్స్‌ పుణ్యమా అని స్టాక్‌ మార్కెట్‌ కళ కళ లాడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి సర్వే ఫలితాలను వెల్లడించకుండా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చేతిలో…

పటిష్టమైన ఎన్నికల ప్రక్రియ‌ తక్షణ కర్తవ్యం

కశ్మీర్‌ లోయలో ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వోటింగ్ శాతం న‌మోదైంది. అయితే ఇదే ఉత్సాహం దేశ రాజధానిలో కూడా ప్రతిబింబించాలి. కానీ ఈసారి న్యూదిల్లీలో కేవలం 55.43% వోటర్లు మాత్రమే తమ వోటు హ‌క్కును వినియోగించుకున్నారు. దశాబ్దాల తర్వాత, ఈ సంఖ్యలను పరిశీలిస్తున్న పరిశోధకులు న్యూ దిల్లీ,  అనంతనాగ్‌ల పోలింగ్ శాతం పోక‌డ‌లు ఒకేలా…

రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతోంది..!?

ప్రజల జీవన విధానంలో మార్పులేదు  పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ది.. పెరిగిన నిరుద్యోగం  రాజ్యాంగం లోపమా..నాయకుల లోపమా..? ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. కానీ పాలనలో మాత్రం మార్పు కానరావడం లేదు. యధారాజా ..తథా ప్రజా అన్నచందంగా కేంద్రం బాటలోనే రాష్ట్రాలు  నడుస్తున్నాయి. ఎంత వెనకేసుకుందామా అన్నదే అందరి లక్ష్యం అయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి…

సమస్యల వలయంలో విశ్వ బాల భారతం!

కొరోనా  విపత్తు కల్లోల కాలంతో పాటు వాతావరణ ప్రతికూల మార్పుల తో ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నది. ఒక విపత్తు తర్వాత మరో విపత్తు వెంటబడి తరుముతున్నాయి. ఉద్యోగ ఉపాధులు తరిగి పోతున్నాయి. వేతనాలు/కూలీరేట్ల కోతలతో పేదలకు బతుకుదెరువు కరువైంది, జీవితం బరువెక్కింది. జీవనోపాధులు సన్నబడ్డాయి, అర్థ ఆకలి రోజులు గడుపుతున్నాం.…

జయ జయహే తెలంగాణ!

తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, కుతుబ్‌ షాహీ, అసఫ్‌ జారీల రాజవంశాలు పాలించాయని చరిత్ర చెబుతున్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏలడం జరిగింది. 950 సిఈ – 1323 సిఈ వరకు   కాకతీయ రాజుల ఏలుబడిలో…

జయ జయహే తెలంగాణ!

తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, కుతుబ్‌ షాహీ, అసఫ్‌ జారీల రాజవంశాలు పాలించాయని చరిత్ర చెబుతున్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏలడం జరిగింది. 950 సిఈ – 1323 సిఈ వరకు   కాకతీయ రాజుల ఏలుబడిలో…

పదేళ్ళ తెలంగాణ ప్రజలకేమిచ్చింది

ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరినట్లేనా.. ఇంకా కొలిక్కిరాని విభజన సమస్యలు స్వయంకృతాపరాధంతో ప్రజలకు దూరమయిన బిఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఆధారపడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వ భవితవ్యం హైదరాబాద్‌, జూన్‌ 1 : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల దశాబ్దం క్రితం నెరవేరింది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నుండీ తమను మరే రాష్ట్ర…

పదేళ్ళ తెలంగాణ ప్రజలకేమిచ్చింది

ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరినట్లేనా.. ఇంకా కొలిక్కిరాని విభజన సమస్యలు స్వయంకృతాపరాధంతో ప్రజలకు దూరమయిన బిఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఆధారపడ్డ కాంగ్రెస్‌ ప్రభుత్వ భవితవ్యం హైదరాబాద్‌, జూన్‌ 1 : ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల దశాబ్దం క్రితం నెరవేరింది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నుండీ తమను మరే రాష్ట్ర…

గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వేగంగా ఢీకొన్న స్కార్పియో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం గద్వాల, ప్రజాతంత్ర, జూన్‌ 1 : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్‌ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే…

గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వేగంగా ఢీకొన్న స్కార్పియో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం గద్వాల, ప్రజాతంత్ర, జూన్‌ 1 : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్‌ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే…