NEWS

NEWS

ఆత్మవిశ్వాసం తో చదవండి.. విజయం మీదే..

మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి.. మీరు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటాం ఆత్మవిశ్వాసంతో చదివితే … విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పోలీస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఉచిత మెటిరీయల్ పంపిణీ…

తెలుగు మట్టి వాసనలు మరచిపోవద్దు

తెలుగువాడినైనందుకు నాకు గర్వంగా ఉంది న్యూజెర్సీ పర్యటనలో చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూజెర్సీ, జూన్‌ 25 : ‌తెలుగు ప్రజల్లో ఒకడినైనందుకు గర్విస్తున్నానని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన ‘ట్‌ అం‌డ్‌ ‌గ్రీట్‌’ ‌కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ…

మంత్రి సురేశ్‌కు అస్వస్థత

అమరావతి, జూన్‌ 25 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ ‌పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ‌మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ప్రకాశం జిల్లా మర్కాపురంలోని తన కళాశాలలో ఉదయం వాకింగ్‌ ‌చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. సమాచారం అందుకున్న వ్యక్తిగత వైద్యులు హుటాహుటిన కళాశాలకు చేరుకుని మంత్రికి వైద్యపరీక్షలు నిర్వహించారు. బీపీ కారణంగానే కిందపడినట్లు వైద్యులు…

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిచాలి

అమరావతి ఎంపీ నవనీత్‌ ‌రాణా డిమాండ్‌ ‌ముంబై, జూన్‌ 25 : ‌మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 38మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై  అమరావతి ఎంపీ నవనీత్‌ ‌రాణా ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌థాక్రే గూండాయిజం అంతం కావాలని…

టీచర్లపై కక్ష కట్టిన సీఎం

ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు అందులో భాగమే కేసీఆర్‌…‌మీ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదు? మీతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని,…

ఆర్థిక క్రమశిక్షణలో రికార్డు

అనవసర అబద్దాల ప్రచారంలో విపక్షం:ఆర్థికమంత్రి బుగ్గన రాజేందర్‌ అమరావతి, జూన్‌ 25 : ‌రాష్ట్ర ప్రభుత్వ మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణతో రికార్డు సృష్టించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్ష టీడీపీ, దాని స్నేహపూర్వక డియా అబద్దాలు వల్లె వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరానా…

ముర్ముకే వోటేస్తామన్న బిఎస్పీ చీఫ్‌ ‌మాయావతి

ద్రౌపది ముర్ముకు పెరుగుతున్న మద్దతు అనేక రాష్ట్రాల్లో బిజెపికి అనుకూల వాతావరణం లక్నో, జూన్‌ 25 : ‌రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్‌ ‌మాయావతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి వోట్లు వేస్తారని చెప్పారు. ‘ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయిం చామన్నారు.…

ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్‌

‌చంచల్‌గూడ జైలుకు తరలింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్‌ అల్లర్లకు సుబ్బారావు ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్దారించారు. అతనిని అరెస్టు…

రాష్ట్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం

ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలి ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి…

‌ప్రభుత్వ దవాఖానాల్లో నాణ్యమైన వైద్యం

మరో 13 దవాఖానాలకు ఎన్‌క్వాష్‌ ‌సర్టిఫికెట్లు నిర్మల్‌ ఏరియా హాస్పిటల్‌కు ‘‘లక్ష్య’’ గుర్తింపు స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం గణనీయంగా పెరిగిన నాణ్యతా ప్రమాణాలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో…