NEWS

NEWS

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చి వరకు పివి మంత్రి…

బాల కార్మికుల వెతలు

పేదరికంలో పుట్టడంశాపంగా రెక్కాడితేగానీడొక్కాడని జీవితమేఒకభాగంగా చదువుకునేవీలులేక ఆటలాడడంకుదరక భారమైనబతుకులాగలేక బాలకార్మికులుగామారుతున్నారు పసి వయసు పిల్లలు చిరుప్రాయంలోవెట్టిచాకిరీతో ఏదోఒకపనిచేస్తుపొట్టనింపుకుంటూ జీవనంసాగిస్తున్నరుకొనసాగిస్తున్నారు కడుపేదరికంలోనేగడుపుతు అభాగ్యులుఅవుతున్నారు బాల్యాన్నిబొగ్గుపాలుచేసుకుంటూ బతుకువెళ్ళదీస్తున్నారు. బాలకార్మికులచట్టాలువున్నా అవియేవీనెరవేరక ప్రభుత్వాలు చొరవ చూపక వారినిపట్టించుకునువారేలేక అనాదలవుతున్నారు ప్రభుత్వాలుచొరవచూపితే వారికిచదువునేర్పించి వారిబతుకులనుబాగుపరిచి భావిభారతపౌరులుగాతీర్చిదిద్ది వారిజీవితాల్లోవెలుగులు నింపాలని వారి జీవితాలు బాగుపడాలని ఆశిద్దాం. ఉన్నంతలో చేతనైతే మనమే అట్టి బాలలను…

వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ

మూసీ మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల…

బిజెపి నేతలు తెలంగాణకు వొచ్చి ఏం చెబుతారు?

కొంటానన్న రా రాయిస్‌ ‌కూడా తీసుకోలే….ఇచ్చే నిధులు ఇవ్వలే పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌గజ్వేల్‌ ‌రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సీడ్‌ ‌పాయింట్‌గా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్‌ ‌గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట/గజ్వేల్‌,…

అగ్నిపథ్‌పై మోడీ హైదరాబాద్‌ ‌పర్యటనలో నిలదీద్దాం

అభ్యర్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి…లేకుంటే నిరసనలు తెలుపుదాం మల్కాజిగిరి సత్యాగ్రహ దీక్షలో పార్టీ శ్రేణులకు రేవంత్‌ ‌పిలుపు అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌వొచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణులకు…

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌

‌రాజ్యసభ సెక్రటరీకి నామినేషన్‌ ‌పత్రాలు అందచేత హాజరైన రాహుల్‌ ‌గాంధీ, కెటిఆర్‌, ‌పవార్‌, అఖిలేష్‌, ఏచూరి తదితరులు న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ ‌సిన్హా నామినేషన్‌ ‌వేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున్‌ ‌ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌,…

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో నిరసన

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో సోమవారం హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు నిరసన.

ఎట్లుంది ఇక్కడ… తెలంగాణను గుర్తు పెట్టుకుంటారా

బాగుంది..సమస్యలేమీ లేవు సర్‌..‌తెలంగాణను గుర్తుపెట్టుకుంటాం రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం సందర్భంగా బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు సంభాషణ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వే రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం అనంతరం బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. బీహారీ నుంచి…

దేశంలో ఆగని కొరోనా కేసుల పెరుగుదల

తాజాగా 17,073 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కొరోనా టెస్టులు చేయగా..దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కొరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటి…

ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా గజ్వేల్‌

20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌…