NEWS

NEWS

ఈ ‌యేడు యధావిధిగా బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్‌ 27‌ను బ్రహ్మోత్సవాలు అధికారులతో సక్షించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల,జూలై1: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 27‌నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో శుక్రవారం ఆయన  సక్ష నిర్వహించారు. కొవిడ్‌ ‌వల్ల రెండేళ్ల పాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించామని వివరించారు. ఈ…

రాజకీయ ఎత్తుగడే ..!

‘‘‌సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి. కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సర్కార్‌ను టార్గెట్‌…

అందరూ నా బంధువులే..!

త్వరలోనే గట్లమల్యాలకు మరో 50 ఇళ్లు మంజూరు దసరా పండుగకు పెద్దవాగులో కాళేశ్వరం జలాలు గట్లమల్యాల గంగిరెద్దుల కాలనీలో 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు  అందరూ నా బంధువులేనని, త్వరలోనే గట్లమల్యాల గ్రామానికి ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునే వారికి మరో 50 డబుల్…

సరస్వతి నిలయంగా సిద్దిపేట జిల్లా..

– మెట్టు.. మెట్టు ఎక్కి పదిలో ఫస్ట్ నిలిచాం. – విద్యా క్షేత్రంగా, విజ్ఞాన జ్యోతి గా నిరంతరం వెలుగొందాలి. – పది ఫలితం భావి విద్యార్థులకు స్ఫూర్తి దాయకం. సిద్దిపేట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో మంత్రి…

రేపటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

సమావేశాలకు సర్వం సిద్ధం చేసిన పార్టీ అధికార పీఠమే లక్ష్యంగా సమరశంఖం 3న సాయంత్రం పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ నేడు హైదరాబాద్‌ ‌చేరుకోనున్న జెపి నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి నుంచి హైదరాబాద్‌ ‌నోవాటెల్‌ ‌కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాని…

డాక్టర్లు అవిశ్రాంత సేవకులు

డాక్టర్స్ ‌డే సందర్భంగా గవర్నర్‌ ‌తమిళి సై శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. జూలై 1 ’నేషనల్‌ ‌డాక్టర్స్ ‌డే’ సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్‌ ‌డాక్టర్ల సేవలను కొనియాడారు.…

రామగుండంలో వందపడకల… ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణానికి భూమిని కేటాయించండి

సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కిషన్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో…

దేశ సంపాదనలో 30 శాతం చిన్న పరిశ్రమలదే

అత్యుత్తమ ఎంఎస్‌ఎంఇలకు అవార్డస్ అం‌దించిన ప్రధాని మోడీ ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇం‌టర్నెట్‌ ‌బెంగుళూరు బాష్‌ ఇం‌డియా స్మార్ట్ ‌కేంపస్‌ను ప్రారంభించిన మోదీ న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ సంపాదనలో 30 శాతం ఎంఎస్‌ఎంఇల నుంచే వొస్త్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తం…

తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్‌ ‌సాక్షిగా వ్యతిరేకించి…

మోడీ ఏ మొహం పెట్టుకుని వొస్తున్నారు ప్రజలను అవమానించినందుకు ఏం సమాధానం ఇస్తారు దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ చూపుతూ ఇక్కడ సమావేశాలా బిజెపి కార్యవర్గ సమావేశాలపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌బిజెపి కార్యవర్గ సమావేశాలతో మరోమారు దక్షిణాది రాష్ట్రాలను బోల్తాకొట్టించే కుట్రజరుగుతుందని పిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…

నోవాటెల్‌ ‌హోటల్లోనే ప్రధాని మోడీ బస

ఎస్పీజీ సూచనలతో రాజ్‌భవన్‌కు బదులు నోవాటెల్‌కు మార్పు హెచ్‌ఐసిసి పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్‌ ‌నో ఫ్లయింగ్‌ ‌జోన్‌గా ప్రకటించిన అధికారులు ప్రధాని రాకతో మూడు కమిషనరేట్ల పరిధిలో కఠిన ఆంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌మాదాపూర్‌ ‌నోవాటెల్‌ ‌హోటల్లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ…