NEWS

NEWS

నేటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‌కు చేరుకుంటున్న అగ్ర నేతలు అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు సందడిసందడిగా హైటెక్స్ ‌ప్రాంతం ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు నేడు హైదారబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ ‌ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకోగా హైదరాబాద్‌…

బిజెపి సభకు ఆటంకాలు కలిగిస్తున్న టిఆర్‌ఎస్‌

బిజెపి అంటేనే భయ పట్టుకుందన్న కిషన్‌ ‌రెడ్డి ఎవరెన్ని అడ్డంకుఉల సృష్టించినా సభ విజయవంతం ఊరూ వాడ నుంచి భారీగా తరలి రానున్న ప్రజలు మహారాష్ట్ర తరహాలో టిఆర్‌ఎస్‌ ‌పతనం తప్పదన్న లక్ష్మణ్‌ హైదరాబాద్‌,‌జూలై1 : బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. బిజెపి అంటే…

బాబ్లీ గేట్లను ఎత్తిన మహారాష్ట్ర అధికారులు

నీటి విడుదలతో కిందకు వస్తున్న గోదావరి దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు నిజామాబాద్‌,‌జూలై1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తారు. 120 రోజులపాటు గేట్లు ఇలాగే తెరచి ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్టాల్ర అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు…

ఏక్‌నాథ్‌తో కలిసి పోవడమే బెటర్‌

‌శివసేన మళ్లీ బలంగా ఉండాలంటే ఇదే ముఖ్యం సాధారణ శివసేన నేతలు అభిప్రాయం ముంబై,జూలై1 : ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది. ఈ క్రమంలో ఉన్న ఎమ్మెల్యేలతో కలసి…

బిజెపి కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆం‌దోళన

అగ్నిపథ్‌ ‌రద్దుచేయాలంటూ ధర్నా ఇరు పార్టీల కార్యకర్తల బాహాబాహీ ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు ధర్నా చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసమయ్యాయి.…

నేడు హైదరాబాద్‌కు యశ్వంత్‌ ‌సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి ఘనంగా స్వాగతం పలకనున్న టిఆర్‌ఎస్‌ ‌వేర్వేరుగా టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌పార్టీలను కలువనున్న సిన్హా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకాలని టీఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. సుమారు ఆరు వేల బైకులతో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జలవిహార్‌కు ర్యాలీ…

ఆవో-దేఖో-సీకో..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌మంత్రి కేటీఆర్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులె •1 :ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్‌ ‌సూచించారు.…

హైదరాబాద్‌ ‌చేరుకున్న జెపి నడ్డా

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు బిజెపి నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్ట్ ‌హెచ్‌ఐసిసిలో ఫోటో ఎగ్జిబిషన్‌ ‌ప్రారంభించిన నడ్డా హైదరాబాద్‌,‌జూలై1: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, ‌లక్ష్మణ్‌,…

18 ఏళ్లలో ఎన్నో మార్పులతో వటవృక్షంగా కమలదళం

అప్పట్లో ఎన్‌డిలో మిత్రపక్షాలు కీలకం.. ఇప్పుడు మాత్రం వారు కేవలం నామమాత్రమే. ఎందుకంటే బిజెపికి తగినంత మెజార్టీ ఉంది. నాడు ఎన్డీయేలో ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా లేదు. నాడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు టీడీపీ అధి కారంలో లేదు. అలాగే ఎన్డీఎలో భాగస్వామి కూడా…

హిందుత్వమా..? తెలంగాణ వాదమా…??

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌విభజన ప్రక్రియను ‘తల్లిని చంపి బిడ్డను బతికించడం’గా కూడా ఆయన అదివరకు వ్యాఖ్యానించారు.పలు సందర్భాలలో,సభల్లో తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేయడం ద్వారా ఇక్కడి ప్రజల్నిమోడీ, అమిత్‌ ‌షా కించపరుస్తూ వస్తున్నారు.తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోడీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి గురువారం డిమాండ్‌ ‌చేశారు.రేవంత్‌…