NEWS

NEWS

ఒం‌టరిగా వెళుతున్న యువతిపై కారుతో దాడి

యాక్సిడెంట్‌గా చిత్రీకరించే యత్నం సిసి టివి కెమెరాల ఆధారంగా దర్యాప్తు హైదరాబాద్‌, ‌జూలై 7: నగర శివారు రాజేంద్రనగర్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చింతల్‌మెట్‌?…

‌బ్రిటన్‌ ‌ప్రధాని పదవికి బోరిస్‌ ‌రాజీనామా

ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింపు నూతన మంత్రివర్గం ఏర్పాటు అక్టోబర్‌లో కొత్త ప్రధానికి అవకాశం లండన్‌, ‌జూలై 7 : బ్రిటిష్‌ ‌ప్రధాన మంత్రి బోరిస్‌ ‌జాన్సన్‌ ‌గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబరు…

ఉద్దవ్‌ ‌థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికి చేరిన 66 మంది థానే కార్పొరేటర్లు ముంబై, జూలై 7 : ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు షిండే క్యాంప్‌లో చేరారు. 66 మంది రెబెల్‌…

పెట్టుబడిదారులే మా బ్రాండ్‌ అం‌బాసిడర్లు

తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ సాఫ్రాన్‌ ఎయిర్‌ ‌క్రాప్ట్ ‌ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్‌ అం‌బాసిడర్లని సీఎం కేసీఆర్‌ అం‌టుంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో…

భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌

‌సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75గా గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో న్యూ దిల్లీ, జూలై 7 : భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌ ‌బయటపడింది. ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కొత్త సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75 ఇండియాలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ ‌లక్షణాలను పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌ ‌ఘెబ్రేయేసస్‌ ‌తెలిపారు. యూరప్‌,  అమెరికాలో,…

గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమన్న టిఆర్‌ఎస్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ధర్నాలు, రాస్తారోకోలు రోడ్లపైనే వంటావార్పుతో నిరసనలు పొయ్యిలు పెట్టి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెంచిన గ్యాస్‌ ‌ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్‌ ‌ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు…

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో భారత సంతతి రిషి సునక్‌

‌బోరిస్‌ ‌కేబినేట్ల్ఓ ఆర్థికశాఖను నిర్వహించినరిషి ఇన్ఫోసిస్‌ ‌నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు లండన్‌, ‌జూలై 7 : బ్రిటన్‌ ‌ప్రధానిగా బోరిస్‌ ‌జాన్సన్‌ ‌వైదొలగడం ఖాయం కావడంతో  కొత్త ప్రధాని ఎవరనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఈ ‌రేసులో ముందు వరుసలో…

కాకతీయ వైభవం ఉట్టి పడేలా కళారూపాల ప్రదర్శన

కన్నుల పండువగా కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం ఆ వంశంలో పుట్టడం అదృష్టం, గౌరవం : వారసుడు కమల్‌ ‌చంద్రబంజ్‌ ‌సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 7 : కాకతీయుల వైభవం ఉట్టిపడేలా కళా రూపాల ప్రదర్శనతో కాకతీయుల వారసుడు కమల్‌ ‌చంద్రభంజ్‌ ‌దేవ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్‌,…

‌ప్రత్యేక రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం

ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వీర్యం ఉపాధ్యాయ సంఘాల ధర్నాలో ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : తెలంగాణ వొచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యం అయ్యిందని ప్రొఫెసర్‌ ‌హర గోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వామ్య భావజాలం తోనే సీఎం కేసీఆర్‌ ‌విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. పేద పిల్లలు చదువుకునే విద్యాసంస్థలను నిర్వీర్యం…

కాళీమాత చేతిలో సిగరెట్‌తో పోస్టర్‌

‌దీనిని సహించబోమన్న దక్షిణేశ్వర్‌ ఆలయం కోల్‌కతా, జూలై 7 : వివాదాస్పద ‘కాళి’ పోస్టర్‌పై కోల్‌కతాలోని దక్షిణెళిశ్వర్‌ ఆలయం ఎట్టకేలకు స్పందించింది. మనందరం కాళిమాత భక్తులమేనని, చేతిలో సిగరెట్‌తో ఉన్న పోస్టర్‌ ‌హిందువుల మనోభావాలను కించపరిచిందని పేర్కొంది. చాలా ప్రాంతాల్లో అమ్మవారికి మద్యం  సమర్పిస్తుంటారని, మేకలను బలి ఇస్తుంటారని పేర్కొంది. అయితే, చేతిలో సిగరెట్‌ ఉం‌డడం…