పోడుభూములకు పట్టాలివ్వాలి..
గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు హైదరబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : పోడుభూములకు పట్టాలు ఇవ్వాలనీ, ఆదివాసీలపై, అడివి ప్రాంతంలో రైతులపై ఫారెస్టు, పోలీసు దాడులను ఆపాలనీ, కోయపోశగూడెం, పాల్వంచ, అడివి రామవరం తదితర ప్రాంతాల్లో ప్రజలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరుతూ మంగళ…
