NEWS

NEWS

హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా…

న్యూ దిల్లీ, జూలై 22 : భారత్‌కు స్వాతంత్య్రం వొచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా ఉద్యమం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఆగస్టు 13, 14 తేదీల్లో…

బిజెపి జెండాను చూస్తే టిఆర్‌ఎస్‌కు వణుకు

కామారెడ్డి జిల్ల్లాలో పార్టీ నేతలపై దాడి దారుణం :రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్‌ఎస్‌ ‌మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్‌ఎస్‌ ‌నేతలు గజగజ…

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో…

సిబిఎస్‌ఇ ‌ఫలితాల వెల్లడి

న్యూ దిల్లీ, జూలై 22 : సెంట్రల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌సిబిఎస్‌ఈ 10, 12 ‌వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12‌వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలను సిబిఎస్‌ఈ ‌బోర్డు ప్రకటించింది.  10లో 94 శాతం మంది పాస్‌ ‌కాగా, 12లో 92.71 మంది…

గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజనను విస్మరించరాదు

న్యూ దిల్లీ, జూలై 22 : కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని తప్ప కుండా పంపిణీ చేయా ల్సిందేనని కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ…ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు. ఉచిత బియ్యాన్ని…

‌ప్రభుత్వ హాస్పిటళ్లలో సేవలు మరింత విస్తృతం

సాయంత్రం కూడా ఓపి సేవలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రోగుల తాకిడి ఎక్కువైనందున.. ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి…

పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధానం తొలగించాలి

‘‘ఇప్పటికే దేశంలో ఐదేండ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో ప్రతి 1000కి 40మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50% శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా…

వరద వ్యధ

భీకర వర్షాల విలయానికి తెలుగునేల కన్నీటి కడలైంది భీభత్స వరదల తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది ఇపుడు సర్వస్వం వర్షార్పణమై రోదనలు మిన్నంటినయ్‌ ‌పంట చేలు వరదమయమై రైతు గుండెలు బోరుమన్నయ్‌ అం‌తటా పెను విషాదం ఒడువని దుఃఖం మిగిలింది ఈ విపత్కర పరిస్థితిలో పాలకులపై భారం మోపి మనం తప్పుకుంటే తగదు మనుషులుగా అందరూ స్పందించాల్సిన…

సర్వోన్నత పదవిలో గిరిపుత్రి…

‘‘ఒడిషా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతం నుండి సంతాల్‌ ‌గిరిజన తెగకు చెందిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు. దేశ మొదటి పౌరురాలి స్థాయికి చేరుకోవడం  యావత్‌ ‌భారత దేశం గర్వించదగిన విషయం…’’ భారత దేశ చరిత్రలో  ద్రౌపది ముర్ము  సరికొత్త అధ్యాయం….…

కొత్త రాష్ట్రపతి ముర్ముకు ధర్మపాలనే శోభ….

15వ రాష్ట్రపతిగా ద్రౌపతి ముర్ము ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందలు తెలుపుతూనే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, ధర్మ పాలనతో పదవికి శోభ తేవాలని ఆశిస్తున్నాం. మునుపెన్నడు లేని రీతిలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, అక్రమ కేసులు, ప్రతిపక్షాలపై ఈడి దాడులు, ఆదివాసి, దళితులపై దాడులు ద్రౌపతి ముర్ము దేశ మొదటి పౌరులుగా సమ్మతించక, కేంద్ర ప్రభుత్వానికి…