NEWS

NEWS

ఇళ్లకు ‘పట్టా’భిషేకం

పేదలకు క్రమబద్ధీకరణ ఇంటి స్థల పట్టాలు పట్టాతో మీ ఇళ్లపై మీకు పూర్తి భరోసా, ధీమా, యాజమాన్య హక్కు అర్హులైన 170 లబ్ధిదారులకు పట్టా పత్రాలను అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 27 : ఇళ్లు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు శాశ్వత పట్టా లభించిందని రాష్ట్ర…

అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదు

2026 జనాభా లెక్కల తరవాతనే ఆలోచిస్తాం రాజ్యసభలో జివిఎల్‌ ‌ప్రశ్నకు మంత్రి నిత్యానందరాయ్‌ ‌సమాధాన తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం నీళ్లు న్యూ దిల్లీ, జూలై 27 : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో కుదిరేలా లేదు. దీనికోసం సుదీర్ఘంగా వేచిచూడక తప్పదని కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి…

యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర

బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రాజగోపాల్‌రెడ్డి చేరికను ధృవీకరించిన బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ అన్నారు. మొదటి విడత పాదయాత్రలో భాగ్యలక్ష్మి అమ్మవారు..రెండో విడత పాదయాత్రలో జోగులాంబ అమ్మవారి…

వరద బాధితులను ఆదుకోవడంలో కెసిఆర్‌ ‌విఫలం

వరద సాయంపై మోడీని ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారు మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : సీఎం కేసీఆర్‌, ‌ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో…

ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలి 

 తమను తెలంగాణలో కలపాలని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలు  మంగళవారం ఐటీడీఏ రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.పురుషోత్తపట్నం గ్రామ ప్రజలకు సీపీఐ పార్టీ భద్రాచలం పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్‌ ‌మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్‌ ‌మాట్లాడుతూ మొదటి నుండి ఈ పంచాయతీల ప్రజలు తెలంగాణలో కలపాలని ఉద్యమం చేస్తున్నారని వెంటనే ఏపీ,కేంద్ర ప్రభుత్వం స్పందించి…

మంత్రి హరీష్ రావు నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ

నల్లగొండ ,జూలై 26: నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మంగళ వారం  ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ను సందర్శించి వైద్యులు సిబ్బందితో మంత్రి సమీక్షించారు. వైద్యుల పనితీరు పై ఆరా తీశారు. సిబ్బంది టైం రిజిస్టర్ తనిఖీ చేశారు. అన్ అథారైజ్డ్…

మండలాల కోసం జనం ఆందోళన

కొత్త మండలాలపై పలుచోట్ల నిరసన సోనాల, మల్లంపల్లిల కోసం ధర్నాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : మండలాల ఏర్పాటుపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌ ‌జిల్లా బోధ్‌ ‌మండలం సొనాలలో రెండో రోజు గ్రామస్తులు వర్షంలోనే రాస్తారోకో చేపట్టారు. గొడుగులు పట్టుకుని బోథ్‌-‌కిన్వట్‌ అం‌తర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. సోనాలను మండలంగా…

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులకు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్‌ ‌దిశానిర్దేశం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని సీఎస్‌…

నేచుర్‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : అవి•ర్‌పేటలోని గాంధీ నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్‌ ‌క్యూర్‌…

రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

నగరంలో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌కు వరద శ్రీరాంసాగర్‌, ‌కాళేశ్వరం, సాగర్‌ ‌జలాశయాలకు వరద ప్రవాహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. పలు ప్రాజెక్టుల్లోకి మళ్లీ వరద పెరిగింది. గోదావరి పరివాహకం…