రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం
న్యూ దిల్లీ, జూలై 27 : రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. దీంతో రాజ్యసభలో సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల సంఖ్య 20కి చేరింది. అయితే సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ లోని…
