NEWS

NEWS

బూస్టర్‌ ‌డోసుగా కార్బెవ్యాక్స్ ‌టీకా

అనుమతించిన కేంద్రం న్యూదిల్లీ, ఆగస్ట్ 10 : ‌కార్బెవ్యాక్స్ ‌టీకాను కొవిడ్‌ ‌బూస్టర్‌ ‌డోసుగా వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. పద్దెనిమిదేళ్లు పైబడి వారికి కార్బెవ్యాక్స్ ‌టీకా అందుబాటులోకి రానుంది. గతంలో కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కార్బెవ్యాక్స్ ‌ను బూస్టర్‌ ‌డోస్‌ ‌గా ఇవ్వొచ్చని తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. ప్రైమరీ వ్యాక్సినేషన్‌ ‌లో ఇచ్చిన…

‌ప్రియాంకకు కొరోనా పాజిటివ్‌

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 10 : ‌కాంగ్రెస్‌ ‌జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ ‌ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్‌ ‌బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ ‌రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్‌ ‌లో ఉన్నానని, కోవిడ్‌ ‌ప్రొటోకాల్‌…

ఎగువన వర్షాలతో మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న ప్రవాహం శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత..సాగర్‌లోకి కొనసాగుతున్న నీటిరాక భద్రాచలం వద్ద కొనసాగుతున్న నీటి మట్టం పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం… నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌కృష్ణా,గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం…

కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు

జాతీయ జెండాలు సరఫరా చేయలేరా..? కిషన్‌రెడ్డి తీరుపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 10: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. వజ్రోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలను కేంద్ర…

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌లలిత్‌

అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం 27న సుప్రీమ్‌ ‌కోర్టు నూతన సిజె ప్రమాణ స్వీకారం న్యూ దిల్లీ, అగస్ట్ 10 : ‌భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. సుప్రీంకోర్టు…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

ఆదాయ వనరుల సవి•కరణ పైనే ప్రధాన దృష్టి ఆర్థిక లోటు భర్తీకి చర్చిచే అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 బ్జడెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్‌ ‌ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్రం మోకాలడ్డుతూ సపహకరించక పోవడంతో ప్రత్యామ్నాయ…

బీహార్‌లో కొలువుదీరిన మహాఘట్‌బంధన్‌

‌సిఎంగా నితీశ్‌ ‌కుమార్‌, ‌డిప్యూటీగా తేజస్వీ యాదవ్‌ పాట్నా, ఆగస్ట్ 10 : ‌బీహార్‌లో ‘మహా ఘట్‌బంధన్‌’ ‌ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్‌ ‌కుమార్‌, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ‌ఫగు చౌహాన్‌ ‌వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులను తదుపరి క్రమంలో నితీష్‌…

వోటర్లారా ! మేల్కొనండి!!

ప్రజాస్వామ్య పాలనలో పార్టీల దండు యాత్రలో కై దండల కండువాల తల గుండుల జాతరలో సాగుతుంది సానుభూతి పర్యాటన యాత్ర. అటు ఇటు కానీ సూత్ర పాత్రులు వినయ విధేయతొత్తుల కాకుల కేకలు బాకాలు, భజంత్రీలు పూజలు, పురస్కారాలు ఇదీ ! వోటర్లను ఆకట్టుకునే కనికట్టు తమ తమ పార్టీల విజయానికి పనిముట్లు జనం ఛీ…

కాశ్మీరీ పండితుల భద్రత గాల్లో దీపమైందా..!

‘‘కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి…

ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో తెలుగు వారి భాగస్వామ్యం

‘‘ఉప్పు పన్ను బ్రిటిష్‌ ‌రాజ్‌ ‌పన్ను ఆదాయంలో 8.2% వరకూ ఉంటుంది. పేద భారతీయులకు  చాలా భారంగా ఉండే పన్ను ఇది. ఉప్పు తయారీనే నిరసనకు, సత్యాగ్రహానికి తాను ఎందుకు  ఎంపిక చేసిందీ  వివరిస్తూ గాంధీ… ‘‘గాలి, నీరూ… ఆ తరువాత బహుశా ఉప్పే జీవితానికి అత్యవసరం’’  అని పేర్కొన్నారు.’’ తొమ్మిది దశాబ్ధాల క్రితం 1930…