NEWS

NEWS

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం

బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…

సిట్టింగ్‌ ‌స్థానంకోసం కాంగ్రెస్‌.. అధికారంకోసం బిజెపి.. ప్రతిష్టగా టీఆర్‌ఎస్‌

మునుగోడు ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షెన్‌ ‌పెంచింది. రానున్న శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్‌ అని పార్టీలన్ని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఏ విధంగానైనా పదిలపర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సాధించుకున్న స్థానాల్లో అధికశాతం స్థానాలు ఆ  పార్టీ చేజారిపోయాయి. ఇప్పుడు మిగిలింది అయిదుగురు…

మరణానంతర జీవం

“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”…

వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ ‌పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా…

నిజామ్‌ ‌పాలనను తలపిస్తున్న కేసీఆర్‌

కమిషన్లు కాంట్రాక్ట్ ఇస్తేనే అభివృద్ధి పనులు..కెసిఆర్‌ ‌కుటుంబానికి ఉద్యోగాలు పరిమితం రాముని వారసులే రామన్నపేట ప్రజలు.. నీరుద్యోగుల, దళితుల పట్ల కపట ప్రేమ ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం కెసిఆర్‌ ‌మోసపూరిత ప్రకటనలకు లోను కావద్దు ఎన్నికలు సమయంలో కొత్త వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి…

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం

21 శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు తిరుమల,అగస్ట్11: ‌ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్‌ ‌బాలాజీ కా మందిర్‌ ‌భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను…

కొత్తగా పదిలక్షల మందికి పెన్షన్లు

21 తలపెట్టిన ప్రత్యేక అసెంబ్లీ భేటీ రద్దు 75మంది ఖైదీల విడుదలకు నిర్ణయం కోఠి ఇఎన్‌టిలో ప్రత్యేక టవర్‌ ‌నిర్మాణం మరో పదిమంది ప్రత్యేక డాక్టర్‌ ‌పోస్టుల మంజూరు ఖాళీగా ఉన్న 5111 అంగన్‌ ‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ తెలంగాణ కేబినేట్‌ ‌కీలక నిర్ణయాలు తెలంగాణలో 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా…

థాయిలాండ్‌లో గొటబయ రాజపక్సె ఆశ్రయం

శ్రీ‌లంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స థాయ్‌లాండ్‌ ‌లో తాత్కాలికంగా బస చేయనున్నారు. ఆయనకు ఆశ్రయమిచ్చేందుకు థాయ్‌ ‌ప్రభుత్వం అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో గొటబయకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో జూలై 13న శ్రీలంక వదిలి మాల్దీవులు.. అక్కడ్నుంచి సింగపూర్‌ ‌కూ వెళ్లారు. ప్రస్తుతం సింగపూర్‌ ‌వీసా గడువు ముగియనుండటంతో.. ఆశ్రయం…

అమ్మ ఒడి ఎక్కడా లేని పథకం

ప్రభుత్వ దవాఖానాలు  బలోపేతం సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా  చర్యలు ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్‌ ‌కిట్లు ఏ ‌రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులతో మంత్రి కేటీఆర్‌ ‌జూమ్‌ ‌కాన్ఫరెన్స్…

ఎపి సర్కార్‌ ‌నుంచి బకాయిలు ఇప్పించండి

సుప్రీమ్‌కోర్టును ఆశ్రయించిన అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ‌ఆం‌ధ్రప్రదేశ్‌ ‌నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్‌ ‌సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ ‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. అమరావతి మెట్రోపాలిటన్‌ ‌రీజియన్‌ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్‌ ‌సంస్థ పిటిషన్‌పై…