NEWS

NEWS

బీఆర్ ఎస్ లోకి నర్సాపూర్ కాంగ్రెస్ నేతల భారీ చేరికలు

*నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ షాక్..బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు* *స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు* మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్…

దేశానికి ఏ సంక్షోభం వొచ్చినా పరిష్కరించేది రాజ్యాంగమే..

కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు రాహుల్ గాంధీకి రాజ్యాంగం తెలియదు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్. రామచందర్ రావు దేశానికి ఏ సంక్షోభం వచ్చినా పరిష్కారం చూపగల జవాబు భారత రాజ్యాంగమేనని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్. రామచందర్ రావు  అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో…

పంచాయతీ ఎన్నికలో జాక్‌పాట్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. వికారాబాద్‌ ‌జిల్లా బషీరాబాద్‌ ‌మండలం మతన్‌ ‌గౌడ్‌ ‌గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎస్టీ రిజర్వేషన్‌ ‌ఖరారైంది. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉండటంతో ఆ కుటుంబానికి జాక్‌పాట్‌ ‌తగిలింది. గ్రామంలో 494 మంది వోటర్లు 8 వార్డులు ఉన్నాయి. గ్రామంలో ఎరుకలి భీమప్పకు అవకాశం దక్కడంతో…

బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కారే..

పరిపాలన చేతకాక అక్రమ కేసులు కాంగ్రెస్‌కు బీసీలు  బుద్ధి చెప్పాలి దిక్షా దివస్ సన్నాహాక సమావేశంలో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బీసీల‌ను మోసం చేసిని రేవంత్ ప్ర‌భుత్వ‌మేన‌ని మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు.  భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, పార్టీ హనుమకొండ జిల్లా…

భద్రతా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలిచిన రాష్ట్ర ర‌వాణా శాఖ‌

సురక్షిత నిర్మాణాలకు జాతీయ అవార్డు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రశంసలు అధికారులను అభినందించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాల అమలులో విశేష ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రోడ్లు–భవనాల శాఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎసీఐ )  ప్రకటించిన జాతీయ భద్రతా…

భార్య అవయవ దానంతో  ఐదుగురికి కొత్త జీవితం

పుట్టెడు దుఃఖంలో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం.. యాద‌గిరి గుట్ట వాసి కల్లెపల్లి ఐలయ్య మానవీయత యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట (పెద్ద కందుకూరు) గ్రామానికి చెందిన కల్లెపల్లి ఉపేంద్ర (43) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య తీసుకున్న ఒక నిర్ణయం ఐదుగురు రోగుల జీవితాల్లో వెలుగు నింపింది. ఈనెల‌ 16న భర్తతో…

రాజ్యాంగ విలువలను కాపాడాలి

: ప్రొ. మాడభూషి శ్రీధర్ Ø అంబేడ్కర్   ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ స్మారకోపన్యాసం Ø రాజ్యాంగ పీఠికా పఠనం   డా.బి.ఆర్. అంబేడ్కర్  ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని “రాజ్యాంగం, నేరం మరియు ప్రజాస్వామ్య నైతికత” అనే అంశంపై ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్, మహీంద్రా విశ్వవిద్యాలయం, (హైదరాబాద్) ఆచార్యులు మాడభూషి శ్రీధర్…

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ కేసీఆర్ దూరదృష్టికి సజీవ సాక్ష్యం

30–40 వేల ఉద్యోగాల అవకాశాలు… పార్క్ పెండింగ్ పనులు పూర్తి చేయండి కేసీఆర్ చేసిన మహా రూపకల్పనను వృథా చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్     నాటి సీఎం కేసీఆర్ దూరదృష్టికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌  సజీవ సాక్ష్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్…

కమీషన్ల కోసం కొత్త థర్మల్ ప్లాంట్లు

రేవంత్ మరో కుంభకోణం.. ఎన్టీపీసీ విద్యుత్‌ను తిరస్కరించి, ఖరీదైన ప్రాజెక్టులు ఎందుకు? వాటాల కోసమే క్యాబినెట్ సమావేశాలు త్వరలో మరిన్నిస్కాంలను బయటపెడుతాం మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల రేవంత్ రెడ్డి చేస్తున్న దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణాన్ని బిఆర్ఎస్ పార్టీ బయటపెట్టిందని, నేడు రేవంత్ రెడ్డి మరో అతి పెద్ద పవర్…

రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొననున్న యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడాకారిణులు..

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బుధవారం ఆదర్శ యువజన మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జూనియర్ , సీనియర్ సెలెక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో జూనియర్ విభాగం నుండి 14, సీనియర్ విభాగం నుండి మరో 14 మంది క్రీడాకారిణులు రాష్ట్రస్థాయికి సెలక్టు అయ్యారు. సెలెక్ట్ అయిన…