Day August 27, 2026

హిమాలయ ప్రళయం..

టిబెట్‌ నుంచి దూసుకొచ్చిన వరద.. నేపాల్‌లో గ్రామాలు మాయం రసువాలో బస్తీలు ధ్వంసం.. వందలాది పర్యాటకుల ఆచూకీ గల్లంతు భారతీయులు, ఎన్‌ఆర్‌ఐల కోసం ముమ్మర గాలింపు టిబెట్‌లోని గ్యిరాంగ్‌లోనూ భారీ విధ్వంసం రోడ్లు, వంతెనలు, విద్యుత్‌, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఛిన్నాభిన్నం   హిమాలయ పర్వత ప్రాంతం మరో భయానక ప్రకృతి విపత్తుకు వేదికైంది. టిబెట్‌ వైపు…

ఎవరి భూమి? నిషేధించేదెవరు? ఆక్రమించేదెవరు?

“అలా మనుషులకు సొంతమనుకునే భూమి మీద హక్కును కాపాడడానికి వచ్చిన ప్రభుత్వాలు ఆ హక్కును కొల్లగొడితే ఇంక దిక్కేమిటి అనే ప్రశ్న ఇవాళ తెలంగాణను చుట్టుముట్టింది. ఆ చిక్కుముడి ప్రశ్న పేరు 22ఏ. వ్యక్తుల సొంత భూముల ప్రభుత్వ దురాక్రమణకు ముద్దు పేరు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వివాదానికి కారణమైన ఈ 22ఏ నుంచి…

వాచ్‌డాగ్ కాదు.. ‘హచ్‌డాగ్’ మీడియా..!!

“ఈ జాడ్యం జాతీయ మీడియాకే పరిమితం కాలేదు. తెలుగు మీడియాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో అధికారానికి దగ్గరగా ఉన్న మీడియాను “గోదీ మీడియా” అని విమర్శిస్తే, తెలుగు రాష్ట్రాల్లో అధికారానికి అనుగుణంగా గోడమీద పిల్లిలా రంగులు మార్చే మీడియాను “గోపీ మీడియా”గా పిలవాల్సిన పరిస్థితి వచ్చింది.” పెట్టుబడికి, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు అని…

డ్రైనేజీ–నాలా అభివృద్ధి వ్యవస్థను పటిష్టం చేయాలి

“హైదరాబాద్‌ వంటి వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తులో మరింత పెద్ద విపత్తులకు దారితీస్తుంది. అందువల్ల ఎస్‌ఎన్‌డీపీని కేవలం ఒక మౌలిక వసతుల ప్రాజెక్టుగా కాకుండా హైదరాబాద్‌ భవిష్యత్‌ భద్రతకు సంబంధించిన అత్యవసర కార్యక్రమంగా ప్రభుత్వం పరిగణించాలి.డ్రైనేజీ–నాలా వ్యవస్థ పటిష్టమైతేనే హైదరాబాద్‌ వరద ముప్పు నుంచి సురక్షితంగా ఉంటుంది. శాస్త్రీయ ప్రణాళిక,…

మరింత బలమైన ఉపాధి హామీ పథకం అవసరం!

“మొత్తం మీద, గ్రామీణ కష్టాలను తగ్గించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, గత ఐదేళ్లుగా భారతదేశ ఉపాధి హామీ కార్యక్రమం ఒక అద‌న‌పు ఆదాయ‌ వ్యవస్థగా బలహీనపడటం ఆందోళన కలిగించే విషయం. దాదాపు ఒక దశాబ్దంగా వాస్తవ వేతనాలు స్తంభించిపోయిన నేపథ్యంలో, రుతుపవన వర్షాలు తక్కువగా పడటం అనేది పథకాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వాన్ని ప్రేరేపించి…