Day October 17, 2025

క్రీడలతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్న ‘కిట్స్‌’

– కేయూ వరంగల్‌ వీసీ ప్రతాప్‌రెడ్డి – ఘనంగా ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్స్‌ ఫేజ్‌-1 ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: కిట్స్‌ వరంగల్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం, కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌) వరంగల్‌ ఇంటర్‌-కాలేజియేట్‌ టోర్నమెంట్‌ మెన్‌ (ఫేజ్‌-1) టోర్నమెంట్‌ ఓపెన్‌ డయిస్‌, ప్లే ఫీల్డ్స్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.…

బీసీ బంద్‌కు మద్దతుగా సంఘాల ర్యాలీ

– పాల్గొన్న బీసీ ఐకాస చైర్మన్‌ కృష్ణయ్య, టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష, బీసీ సంఘాలు హైదరాబాద్‌లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్‌ ‌కూడలి నుంచి ట్యాంక్‌ ‌బండ్‌పై…

యాదగిరీశుడిని దర్శించుకున్న గొంగిడి దంపతులు

– స్వామి పాదాల వద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌ రెడ్డి దంపతులు…

లొంగిపోయిన మావో అగ్రనేత ఆశన్న

– మొత్తం 208మంది మావోయిస్టుల లొంగుబాటు\ – భారీగా ఆయుధాలు అప్పగింత – వారి పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ఛత్తీస్‌గడ్‌ ‌సిఎం రాయపూర్‌,అక్టోబర్‌17:‌మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ ‌రూపేష్‌ ‌పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు…

బీసీ బంద్‌కు జాగృతి సంపూర్ణ మద్దతు

కృష్ణయ్య లేఖపై జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌17:‌బీసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు. బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌పేరుతో 18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు  ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ…

భగ్గుమంటున్న బంగారం ధరలు

– అందనంతగా రోజురోజుకూ పెరుగుదల – ఏకంగా రూ.3వేలు పెరిగిన తులం ధర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌బంగారం భగభగమండుతోంది. సామాన్యులను ఊరిస్తున్న పుత్తడి సంపన్నులనూ సవాల్‌ ‌చేస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్‌ ‌వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఏకంగా రూ.1.40 లక్షల వైపుకు దూసుకెళ్తోంది. ధనత్రయోదశి…

నేడు బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌.

– బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు – బీజెపి లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌విమర్శలు – బీసీ బంద్‌కు అందరి మద్దతు ఉంది:  టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబరు17: బంద్‌ ‌ఫర్‌ ‌జస్టిస్‌ ‌పేరుతో18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు బంద్‌ పిలుపున‌కు కాంగ్రెస్‌…

విజన్‌-2047లో విద్యుత్‌ శాఖ పాత్ర కీలకం

– డిమాండ్‌కనుగుణంగా ఇన్‌ఫ్రా పెంచుకోవాలి – సోలార్‌ విద్యుదుత్పత్తి పెంచేందుకు చర్యలు – ఇందిరా సౌర గిరిజన వికాసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి – విద్యుత్‌ శాఖ ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలపై భట్టి సమీక్ష ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 అమలులో విద్యుత్‌ శాఖ కీలక పాత్ర పోషించాలని ఉప…

ఇది ముమ్మాటికీ హిందువులపై దాడే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: రాంపల్లి రామాలయం ముందు హనుమాన్‌ విగ్రహం ధ్వంసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇది కేవలం విగ్రహంపై దాడి కాదని, హిందువులపై దాడి అని పేర్కొన్నారు. గతంలో ముత్యాలమ్మ,…