Day October 17, 2025

అమెరికాతో ఇంధన సహకార చర్చలు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను తిరస్కరించింది. ట్రంప్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ “అటువంటి సంభాషణ జరిగినట్లు తమకు సమాచారం లేదని” స్పష్టం చేసింది. భారత్‌ చమురు…

కాంగ్రెస్‌కు సవాల్‌గా గత ఎన్నిక హామీలు ..!

జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సరిగ్గా 23 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ప్రజలకిచ్చిన హామీలు ఇప్పుడు ఆ పార్టీకి ప్రతిబంధకమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ ఈసారి ప్రజల తీర్పును ఎవరూ అంచానా వేయలేకపోతున్నారు. రాష్ట్రంలో…

మాకు వైద్య సహాయం అందించండి సార్.. 

ఈమధ్య ప్రసారమాద్యాలు పత్రికలు, సోషల్ మీడియాలలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు బిడ్డలు అని చూస్తున్నాము.  సంతానం ఎందుకు పట్టించుకోవడం లేదంటే వారి అవసరాలు తీరిపోయాయి గొప్పగా సంపాదన ఓ స్థాయికి  ఎదిగి సంఘంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నాం అనే  భావన  కానీ  కని పెంచిన తల్లిదండ్రులను విస్మరించడం శోచనీయమైన విషయం. ప్రస్తుత బిడ్డలు తాము కూడా భవిష్యత్తులో…

దంపతుల ఆనందకర జీవనానికి ముందడుగు

– మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహ పూర్వ కౌన్సెలింగ్‌ కేంద్రాలు – రూ.5 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు – ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్‌, అక్టోబర్‌ 17: రాష్ట్ర మహిళా కమిషన్‌, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సఖీ వన్‌ స్టాప్‌ సెంటర్లకు ఇటీవల పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు…

మావోయిస్టుల‌కు సంఘీభావంగా జేకేఎన్ఎస్ఎఫ్ లేఖ‌

న్యూదిల్లీ, అక్టోబ‌ర్ 17: మావోయిస్ట్ లొంగుబాట్ల‌ను వ్య‌తిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్)కు సంఘీభావం తెలుపుతూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(జేకేఎన్ఎస్ఎఫ్ఒ) ఒక‌ లేఖ రాసింది. దీర్ఘకాలిక ప్రజా యుద్ధ విప్లవాత్మక రేఖకు అచంచలంగా కట్టుబడి వున్నామ‌ని పేర్కొంది. భారత విస్తరణవాద ఫాసిజం అణగారిన ప్రజలపై ముఖ్యంగా ముస్లింలు, ఆదివాసీలు, దళితులు, రైతులు, మహిళలు,…

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అట‌వీశాఖ అధికారులు

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పరిగి అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపి సెక్ష‌న్ ఆఫీస‌ర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసులు నమోదు చేశారు. సీతాఫలాల టెండర్ల పర్మిట్ల విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్ జిల్లా అవినీతి నిరోధక శాఖ…

పేద‌ల‌కు మెరుగైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం

–  విద్యా శాఖ స‌మీక్ష‌లో సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 17: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం నిర్వ‌హించిన విద్యాశాఖ స‌మీక్ష‌లో మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని అధికార్ల‌కు సూచించారు.  తొలి దశలో ఔటర్ రింగురోడ్డు…

పత్తిని కేంద్రమే కొనుగోలు చేస్తుంది

 – సీసీఐ ద్వారా క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110 – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌17: ‌కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. క్వింటాల్‌ ‌పత్తి రూ.8,110 ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతోందని.. పత్తి ఉత్పత్తిలో…

గ్రీన్‌ ‌కార్డ్ ‌లాటరీలోనూ భారత్‌పై ఆంక్షలు

– తక్కువ వలసలు ఉన్న దేశాలకు ప్రాధాన్యం – 2028 వరకు యూఎస్‌ ‌డైవర్సిటీ వీసా లాటరీకి దూరం – భారతీయులు లక్ష్యంగా అమెరికా మరో నిర్ణయం వాషింగ్టన్‌,అక్టోబర్‌17: ‌ట్రంప్‌ ‌రెండోసారి అధికారంలోకి వొచ్చినప్పటినుంచి అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్‌ ‌డైవర్సిటీ వీసా…