Day May 27, 2025

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ

Online Trading

అరెస్టు చేసిన కాజీపేట పోలీసులు కాజీపేట, ప్రజాతంత్ర, మే 27: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు (Online Trading) తో అమాయకులకు అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ.4కోట్ల వరకు మోసం చేసిన ఘటన కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  కాజీపేట ఎస్ఎస్ఎస్…

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఎందుకీ వివ‌క్ష‌?

– ఉన్న‌త‌స్థాయి పోస్టుల భ‌ర్తీలో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం – ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల వారి పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాహుల్‌ ‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి తరగతుల చెందిన వారి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను వ్యవస్థీకృత‌ వివక్షగా రాహుల్‌ అభివర్ణించారు. ఈ తరగతులకు…

ఉ‌గ్రవాద ముల్లును పెరికేస్తాం

– 1947 నుంచి పాక్‌ది ఉగ్ర బాటే – ప‌టేల్ మాట‌లు వింటే ఈ ప‌రిస్థితి దాపురించేది కాదు – దేశ ప్ర‌జ‌ల్లో వెల్లివిరిసిన దేశ‌భ‌క్తి – రెండోరోజు గుజరాత్‌ ‌పర్యటనలో మోదీ భారత్‌ ‌నుంచి ఉగ్రవాద ముల్లును పెరికివేస్తామ‌ని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్‌ ‌పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం ప్రధాని మోదీ గాంధీనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మహాత్మా…

జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ

– పాదయాత్రకు సన్నాహాలు – అంతా కెసిఆర్‌ ‌డైరెక్షన్‌లోనే –  బాంబు పేల్చిన బిజెపి ఎంపి రఘునంద్‌ ‌రావు తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేస్తారని, అలాగే జూన్‌ 2‌న కొత్త పార్టీ ప్రకటన చేస్తారని మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌రావు జోస్యం చెప్పారు. జూన్‌ 2‌న కవిత కొత్త పార్టీ రాబోతుందని, పార్టీ పెట్టి షర్మిల తరహాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…

మోదీ హ‌యాంలోనే ఆర్థిక దిగ్గ‌జంగా దేశం

– ఎకాన‌మీలో నాలుగో స్థానం – రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే – నాడు అంజ‌య్య‌…నేడు రేవంత్‌ – మోదీ 11 ఏళ్ల పాలనను చూసి తట్టుకోలేక పోతున్న ఖర్గే – బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌   మోదీ పాలనలో న్యాయవ్యవస్థ బలోపేత‌మైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో దేశం ఎకానమీలో పదోస్థానంలో…

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

–ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం – అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం – రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం – దేశంలోనే ఇది ప్ర‌థ‌మం – ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మ‌ల్లు…

కెయు సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి

kakatiya university

 కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర మే 27 : అన్ని రంగాల్లో  కాకతీయ విశ్వవిద్యాలయ (kakatiya university) సమగ్రాభివృద్ధికి సమష్ఠిగా కృషి చేస్తున్నామని  కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం  కెయు సెనెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.…

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాలు

– రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించాలి – అన్ని చోట్ల జాతీయ‌, పార్టీ ప‌తాకాల‌ను ఆవిష్క‌రించాలి – బీఆర్ ఎస్ శ్రేణుల‌కు కె.టి.ఆర్. పిలుపు   ప‌ధ్నాలుగేళ్ల  అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసిఆర్ గారి సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ…

గిరిజ‌న సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక శాఖ‌

గిరిజ‌నుల అస్తిత్వ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి మంత్రి సీత‌క్క‌ లోకేశ్వ‌రం (నిర్మ‌ల్ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, మే 27:  త్వరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ను ఏర్పాటు చేసి గిరిజన జాతుల, తెగల అస్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తామని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister…