Take a fresh look at your lifestyle.
Browsing Tag

ys jagan

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్ •'మూడు దారులు' రాయడం అభినందనీయం •పుస్తక పరిచయ సభలో జస్టిస్ జె.చలమేశ్వర్ భావితారలకు నిజాలు తెలియజేసే ప్రయత్నమే 'మూడు దారులు' •జరిగిన వస్తావాలను ఎక్కడ వక్రీకరించలేదు •పుస్తక రచయిత,…
Read More...

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు…క్యాబినెట్ ఆమోదం

మీడియా మంచి కోరే ముఖ్యమంత్రి జగన్ ...: జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ కృతజ్ఞతలు  వేలాది మంది జర్నలిస్టుల కుటుంబాలకు లబ్ది చేకూర్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్య మంత్రి  జగన్…
Read More...

మోడీ తాత్కాలిక పశ్చాత్తాపం ..!

"సాగు చట్టాలను తీసుకురావడాన్ని ఆయన తపస్సు కింద అభివర్ణించారు. కొరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న సమయంలో ఆర్డినెన్స్ ద్వారా మూడు సాగు చట్టాలను తీసుకురావడాన్ని..ఆ తర్వాత పార్లమెంట్ లో తూతూమంత్రం చర్చతో ఆ ఆర్డినెన్స్ లను చట్టంగా మార్చడాన్ని…
Read More...

జగన్‌తో కేంద్రం కుమ్మక్కు రాజకీయాలు

అమరావతిని కాదని వైజాగ్‌ ‌పేరు ప్రస్తావన కోర్టులో ఉన్న అంశంపై ప్రకటించడం నేరం రాజధాని వైజాగ్‌ అనడంపై మండిపడ్డ అమరావతి రైతులు అమరావతి,ఆగస్ట్ 30: ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాజధాని వ్యవహారంలో కేంద్రం తీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.…
Read More...

కోవిడ్‌ ఎప్పటికీ జీరో స్థాయికి రాకపోవచ్చు

జాగ్రత్తలు తీసుకుంటూనే ఎదుర్కోవాలి ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీపై దృష్టి పెట్టాలి ఈ-క్రాపింగ్‌లో వివరాలు నమోదు చేయాలి నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి కలెక్టర్లతో స్పందన కార్యక్రమంపై సిఎం జగన్‌ ‌సమీక్ష అమరావతి, జూన్‌…
Read More...

ప్రభుత్వ హాస్పిటల్స్ కు కార్పోరేట్‌ ‌హంగులు

మౌలిక సదుపాయాలల్లో రాజీలేకుండా చర్యలు నిర్వహణ, శుభ్రత విషయంలో జాగ్రత్తలు నిధుల కొరతా రాకుండా..పరికరాలు లేవనకుండా చూసుకోవాలి నాడు-నేడు సమీ క్షలో అధికారులకు సిఎం నిర్దుష్ట ఆదేశాలు ‌ప్రభుత్వ హాస్పిటల్స్ ను పటిష్టంగా తయారుచేసి,…
Read More...

ఇళ్లపట్టాలను ఇవ్వకుండా అడ్డుకోవడమా?

టిడిపి నేతల కోర్టు కేసులపై మండిపడ్డ సిఎం జగన్‌ ఆగస్ట్ 15‌న పేదలకు ఇచ్చి తీరుతామని వెల్లడి పేద అక్కాచెల్లెళ్లకు ఆస్తి ఇవ్వాలన్న ఆలోచనతో పట్టాలు అమరావతి,జూలై 7 : పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సుప్రీం కోర్టులో సానుకూల నిర్ణయం…
Read More...

నిజాయితీగా రాష్ట్ర పారిశ్రామిక విధానం

పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడిచేలా చూడాలి గత ప్రభుత్వం మాదిరిగా కనికట్టు మాటలు వద్దు పరిశ్రమలకు మాట ఇస్తే కచ్చితంగా నెరవేర్చాలి నూతన పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి జగన్‌ ‌సమీక్ష అమరావతి,జూన్‌ 5 : ‌రాష్ట్ర…
Read More...

‌గ్రామాల పురోభివృద్దికి ప్రత్యేక దృష్టి

రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు మారాలి తాగునీటి సమస్యలు రాకుండా చేయాలి పేదలందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాల్సిందే పేర్ల నమోదుకు రేపటి వరకు గడువు పొడిగింపు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత జెసిలదే…
Read More...

ఏపీలో ఇక పది నిముషాల్లోనే కొరోనా టెస్ట్

దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక కిట్లు రాక లాంఛనంగా ప్రారం భించిన సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌త్వరలోనే జిల్లాలకు పంపిస్తామని వెల్లడి అమరావతి,ఏప్రిల్‌ 17 : ‌వేగవంతమైన కరోనా నిర్దారణ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోవిడ్‌ ‌ర్యాపిడ్‌…
Read More...