Tag ys jagan mohan reddy

పూటకో మాట మాట్లాడడం జనగ్‌కు అలవాటే హోంమంత్రి అనిత 

డిక్లరేషన్‌ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్‌ తిరుమల పర్యటనను ఆపేసుకున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. శనివారం ఉదయం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పూటకో మాట జగన్‌కు బాగా అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్‌ ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని, నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నారని…

దేవులపల్లి అమర్  “మూడు దారులు”..పుస్తకావిష్కరణ

సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్ర ప్రదేశ్ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ రాసిన “మూడు దారులు”.. రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు..  పుస్తకం ఆవిష్కరణ సభ శనివారం విజయవాడలో నిర్వహించారు. డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ్ పుస్తకం ఆవిష్కరించి, తొలి ప్రతిని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ కి అందజేశారు. విశాలాంధ్ర దినపత్రిక…