Tag Today Hilights

వోట్ల కోసమే ఎస్సీ వర్గీకరణపై కమిటీ

షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తాజాగా ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో  అయిదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని కేంద్రం జీ.ఓ కూడా జారీ చేసింది. ఈ కమిటి తొలి సమావేశ తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల…

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతున్న దేశం

విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు 30 కోట్ల మందిని విమానయనానికి చేరువ చేసే లక్ష్యం వింగ్స్‌ ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుని పోతున్నదని  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వింగ్స్‌…

ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు 2024

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ – ఐయల్‌ఒ) వరల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఔట్‌లుక్‌ ట్రెండ్స్‌ (ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు) 2024 నివేదికను ఈ నెల 9న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రపంచ ఉపాధి మరియు సామాజిక పోకడలను సమగ్రంగా అందిస్తుంది. నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, శ్రామిక…

ఆన్‌ లైన్‌ ఆటలతో జీవితాలు బలి…!

ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి చాలామంది యువతీ యువకులు ఆన్‌ లైన్‌ లో ఆటలు ఆడి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సరదాగా ఆడటం మొదలుపెట్టి, ఆ ఆటలకు  బానిసై, పెయిడ్‌ గేమ్స్‌,బెట్టింగ్‌ గేమ్స్‌  ఆడి  దాచుకున్న డబ్బులను కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకు పోయి, అప్పులు కట్టలేక తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.…

బిఆర్‌ఎస్‌ నుంచి చేజారుతున్న మున్సిపాలిటీలు

చేజిక్కించుకోవడానికి పావులు అధికార కాంగ్రెస్‌ పావులు అవిశ్వాసాలతో కాపాడలేక ప్రేక్షకపాత్రలో బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన తరవాత కాంగ్రెస్‌ మెల్లగా పార్టీ పటిష్టానికి కింది స్థాయి నుంచి పావులు కదుపుతున్నది. కింది నుంచి నరక్కుంటూ పెద్ద దెబ్బ వేసేలా చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇందుకు మున్సిపాలిటీల వ్యవహారమే నిదర్శనంగా…

ఎంపి సీట్ల కోసం బిజెపి పక్కా వ్యూహం

అయోధ్యను బాగా హైలెట్‌ చేసేలా ప్రచారం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10:పార్లమెంట్‌ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలు మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.పార్లమెంట్‌ ఎన్నికలో బీజేపీ అంతుచిక్కని వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. పదిహేడు స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావం మోగించిన…

నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు పలు ఎంఎంటిఎస్‌ రైళ్ల రద్దు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: హైదరాబాద్‌ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు నాంపల్లి స్టేషన్‌లో ఆగే క్రమంలో డెడ్‌ ఎండ్‌ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి…

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కా రావు

జయశంకర్‌ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, జనవరి 10:  మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్‌ బడే చొక్కారావుఅలియాస్‌ దామోదర్‌ (అలియాస్‌ మల్లన్న)ను ఆ పార్టీ నియమించినట్లు సమాచారం.ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు.మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని…