Tag Today Highlights

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో 60 మంది సర్పంచుల ఆత్మహత్యలు

60 Sarpanchs committed suicide during BRS rule

వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులను దారి మళ్లించారు.. ఇప్పుడు సానుభూతి కోసం బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు చేయడం సిగ్గుచేటు.. సర్పంచులు ఎవరి మాటలు నమ్మోద్దు.. దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్న  మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబ్‌ 7 : ‌బిల్లులు చెల్లించక 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని  మంత్రి…

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌లకు ప్రతిపాదనలు పంపాలి ఇరిగేషన్‌, ‌రిజర్వాయర్ల పనుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌ ‌పనులను పూర్తి చేయాలి తొర్రూర్‌ ‌మార్కెట్‌ ‌చైర్మన్‌ ‌తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి పాలకుర్తి ప్రజాతంత్ర నవంబర్‌ 7 : ‌రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌…

వృక్షరోదన !

The tree cries

నీడనిచ్చే నేను మోడయ్యాను! మోడైనా కూడా గూడయ్యాను ! మోడుబారకుండా రక్షించు వాయు కాలుష్యాన్ని తొలగించు! నీడనిస్తున్నా.. పట్టించుకోవు! కూడు నిస్తున్నా.. రక్షించు కోవు! నేను వదిలే గాలి కావాలి కానీ నన్ను మాత్రం గాలికొదిలేస్తావ్!? నన్ను నరికే ముందు నీ వంక జాలిగా చూస్తున్నా.. నీ మనసు కరగదే? జడ పదార్థం లా చూస్తూ ఉంటావే? నీ జడత్వమే..…

జీవగర్ర

అప్పుడప్పుడు ఒంటరిగా నిలుచొని మనలోకి మనం తొంగిచూసుకోవాలి మనలోని మనసున్న మనిషి మాయమైపోతున్నాడో మనుగడ సాగిస్తున్నాడో గమనించుకోవాలి దారి తప్పుతున్నాడని పిచ్చిపరుగులు తీస్తున్నాడని మనసు అద్దం చూపిస్తే సరిదిద్దుకోవాలి మొత్తంగా మనలోని మనిషితనం కూలిపోకుండా జాగ్రత్తపడాలి మనిషితనమే జీవగర్ర అది కూలిపోయిన నాడు మనమున్నా లేనట్టే.. నడిచే శవాలమైనట్టే.. ౼ కార్తీక రాజు    హనుమకొండ…

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష సాయం సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువగా ఎంపిక కావాలి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో…

భార‌త్ – భూటాన్ స‌రిహ‌ద్దులో కొత్త‌గా ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’

Bandi Sanjay

ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భూటాన్ తో ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ముందడుగు ఇరుదేశాల మ‌ధ్య‌ సత్సంబంధాలు మ‌రింత‌ బలోపేతం ప్ర‌జాతంత్ర‌, ఇంట‌ర్నెట్ డెస్క్‌, న‌వంబ‌ర్ 7 : భారత్–భూటాన్ దేశాల మధ్య మధ్య గురువారం చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. అసోంలోని దరంగా వద్ద గ‌ల భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభమైంది.…

సైబర్‌ ‌నేరస్తుల మాయ‌లో ప‌డొద్దు..

Hyderabad CP CV Anand review with officials

ఆద‌మ‌రిస్తే ఉన్నదంతా దోపిడీ సైబర్‌ ‌సెక్యూరిటీ వార్షిక సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌ ‌బాబు సైబర్‌ ‌నేరాలు 24 శాతం పెరిగాయన్న సిపి ఆనంద్‌   ‌టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్‌ ‌దాడులు పెరిగిపోతున్నాయని ఐటీ శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి జేబులు ఖాలీ చేయాలని కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారని…

టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రభుత్వానికి తగదు..

విజయ్‌ కుమార్‌ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునఃసమీక్షించుకోవాలి : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : రాష్ట్ర విద్యా శాఖలో నిర్మల్‌లో ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్షాయులుగా పనిచేస్తున్న ఆరెపల్లి  విజయ్‌ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేయడాన్ని తీప్రంగా ఖండిస్తున్నామని, ఆయ నపై  విధించిన సస్పెన్షన్‌…

భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు హర్షం త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానం ప్రకటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం…