బిఆర్ఎస్ పాలనలో 60 మంది సర్పంచుల ఆత్మహత్యలు

వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులను దారి మళ్లించారు.. ఇప్పుడు సానుభూతి కోసం బిఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటు.. సర్పంచులు ఎవరి మాటలు నమ్మోద్దు.. దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబ్ 7 : బిల్లులు చెల్లించక 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైన వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి…








