Tag Today Highlights

నేటి నుండి మావోయిస్టు 20వ వార్షికోత్సవాలు

అక్టోబర్‌ 20 వరకు కొనసాగింపు అడుగడున పోలీస్‌ నిఘా … వాహనాల తనిఖీలు ఏజన్సీలో మావోయిస్టుల కోసం పోలీస్‌ బలగాల గాలింపు మావోయిస్టు పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తునందున సెప్టెంబర్‌ 21 నుండి అక్టోబర్‌ 21 వరకు వార్షికోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీస్‌ అప్రమత్తం అయింది. అడుగడున నిఘా…

తిలా పాపం తలా పిడికెడు

jp nadda on Srivari Laddu Prasadam

చాలా రోజుల తరువాత జోలి వేసుకోవాలని అనిపించింది. జోలి…. అంటే అదే ముచ్చట! ఈమధ్య కాలంలో ముచ్చట పెడదామని అనుకునేలోపే ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులు వస్తూ పాతవాటిని పక్కకు తోస్తూ వస్తున్నాయి. ఎన్నో విషయాలు. ..కలకత్తా మెడికో పై అఘాయిత్యం, హత్యా. ..వినాయక నిమజ్జనం లో డీజే ల…

పాలనాతీరులో మార్పు రావాలి!

గ్రామాలను బలోపేతం చేయాలి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ముగిసాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి పది నెలలు కావొస్తున్నది. సిఎం రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్నా..గట్టిగానే పడుతున్నాయి. అనేక జటిల సమస్యలకు పరిష్కారం చూపేదిశగా పాలన సాగుతోంది. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రజారంకంగానే ముందుకు…

అందరికీ సమాన విద్యావకాశాలు!

Equal educational opportunities for all

ఆధునిక శాస్త్రీయ సాంకేతిక మాయలో, కాలఇంద్రజాలంలో గ్లోబలైజేషన్‌ రాకతో నేటి ఆధునిక విద్య ఆన్‌ లైన్‌,ఆఫ్‌ లైన్‌ తో చాలా వేగంగా అడుగులు వేస్తుంది.ఈ నాగరిక సమాజంలో కూడా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు,మానవ సంబంధాలపై జరుగుతున్న ఆయుధపు దాడుల వంటి అమానవీయ సంఘటనలతో పాటు,మానవతను మరిచి స్వార్థంతో పరుగులెడుతున్న నేటి నవతరంలో శాస్త్రీయత,ఆధ్యాత్మిక, పర్యావరణ, నైతిక…

ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాల అమలు జరగాలి!

Telangana CM Revanth Reddy, Chandrababu in AP

 ఉచితాలను  ప్రోత్సహించవొద్దు .. రాష్ట్రం ఏదైనా ఆర్థిక సమర్థత ఎంతన్నది బేరీజు వేయాలి. ఇల్లు మొదలకుని అన్ని వ్యక్తిగత వివరాలు సేకరించాలి. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు తెరలేపారు. ఇప్పుడు ఇళ్లు, కార్డులు అనగానే ప్రతి ఒక్కరూ అర్హులమేనని తమ వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. దీనికి ప్రాతిపదిక ఏద్కెనా పక్కాగా వివరాల సేకరణ జరగాలి. అప్పుడే…

ర్యాలీలలో డీజే లకు అనుమతి ఉందా కమిషనర్ గారూ ..?

hyderabad city commissioner cv anand on dj sound system

ఈ నెల 17 న గణేష్ నిమజ్జనం,రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వివాదాస్పద సెప్టెంబర్ 17 మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసినయని పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకున్నది. గణేష్ నవరాత్రులు సందర్భంగా మండపాల వద్ద నివాసితులకు నిర్వాహకులు కలిగించిన అసౌకర్యం ను పోలీసులు నివారించలేక…

తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీక బాపూజీ

బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ నివాళులు తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ రాష్ట్ర సాధన పోరాటంలో ఇమిడివున్నదన్నారు. కొండా…

సింగ‌రేణి ఒక్కో కార్మికునికి … రూ.1.90 ల‌క్ష‌లు బోన‌స్‌….

ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్20: సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…