Tag Telugu States

సందర్భం ఒక్కటే,సమస్యలే వేర్వేరు!?

“ఇద్దరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల చిత్రమైన రాజకీయం. ఒకరు ప్రతిపక్షం చీటికిమాటికి వీధుల్లో రచ్చేమిటని ప్రశ్నిస్తుంటే,మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా లో ప్రతిపక్షనేత మౌనం వీడి వీధిలోకి రావాలని మరో అధికార కేంద్రం హడావిడి.సందర్భం ఒక్కటే సమస్యనే పరస్పరవిరుద్దం.వేర్వేరు.ఒకచోట ప్రతిపక్షనేత వీధికెక్కి రచ్చచేయోద్దు… మరోచోట ప్రతిపక్షనేత వీధి కెందుకు రావడంలేదు.రచ్చ ఎందుకు చేయడంలేదు?.ఇదికదా అసలు రాజకీయాలు…

తిరిగి ఉప్పు నిప్పుగా తెలుగు రాష్ట్రాల సంబంధాలు?

“ఆంతర్ రాష్ట్ర జల వివాదాల్లో ఒకటి రెండు అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఇరకాటంలో పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేయి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన 1480 టియంసిల్లో తెలంగాణ చెబుతున్నట్లు 968టియంసిలుగానూ ఆంధ్ర ప్రదేశ్ వాటా 516 టియంసిలుగా కేంద్ర జల సంఘం ప్రతి పాదించినది. పైగా ఆంధ్ర ప్రదేశ్…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు: వినోదమా లేక దోపిడీయా?

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరిగిన సినిమా టికెట్ ధరలు కేవలం సామాన్యుడి జేబుకు భారంగా మారడమే కాకుండా, ఒక తీవ్రమైన సామాజిక ఆర్థిక చర్చకు దారితీశాయి. అసలు సినిమా అనేది ఒక ప్రజా వినోద సాధనమా లేక లాభమే పరమావధిగా సాగే వ్యాపారమా? అనే ప్రాథమిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సినిమా ఒక సృజనాత్మక కళగా…

శ్రీ బాగ్ ఒడంబడిక ఇంకా ఎందుకు కెలుకుతోంది?

   “శ్రీ శైలం బదులు సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చేపట్టి ఉంటే రద్దు కాబడిన కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తర్వాత చరిత్ర ప్రత్యేకించి చెప్ప పనిలేదు. దురదృష్టమేమంటే సుదీర్ఘ కాలం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నా  ఫలితం హళ్లికి హళ్లి…

నదీ జలాల వివాదంలో పీటముడి

 తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే ట్రిబ్యునల్ లో విచారణ గురించి ఆంధ్ర ప్రదేశ్ సన్నాహాలు ఇంత వరకు చేపట్టలేదు. ముఖ్యమంత్రి కాదు కదా.. జల వనరుల శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. మరో విశేషమేమంటే తెలంగాణలో ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్…

ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డను ఎన్నుకుందాం

Vice President Election

 పార్టీలకతతీంగా ఎన్టీఆర్‌ ‌స్ఫూర్తితో  వోటేద్దాం రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం  తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్19: ‌పార్టీలకు అతీతంగా తెలుగవాడైన జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌ ‌రెడ్డి (B.Sudarshan Reddy) ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఆయనను కాంగ్రెస్‌…