Tag telugu news online

తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు..

Harish Rao

మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే పాలన గాలికి వొదిలి ..గాలి మోటర్లలో మంత్రులు రుణమాఫీ, రైతుబంధు. వరికి బోనస్ అంతా బోగస్ 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : మహారాష్ట్రలో సీఎం…

పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిలిగిపోతారు.

Kurumurthi Temple meeting

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి ఆలయానికి రూ.110 కోట్ల‌తో ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్ పాల‌మూరు, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : పాలమూరు జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాపై కోపం ఉంటే రాజకీయంగా కక్ష సాధించాల‌ని, అంతేగానీ, ప్రాజెక్టులను, జిల్లా…

ఇంటింటి సర్వేపై తప్పుడు ఆరోప‌ణ‌లు నమ్మొద్దు..

Mera JAC

మేర కులుస్తులు పాల్గొనాలని  రాష్ట్ర మేర ఐకాస పిలుపు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన కులాల సర్వేలో మేర కులస్తులు పాల్గొనాలని..తెలంగాణ మేర కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేసి.. కుట్టు మిషన్లు రోడ్డున…

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

మలేషియా పారిశ్రామిక వేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : తెలంగాణలో తాము తీసుకువొచ్చిన సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమల స్థాపనకు దేశంలో ఎక్కడా లేని అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరైన శ్రీధర్ బాబు ఆదివారం నాడు…

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Progressive Democratic Students' Federation

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధి ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…

సిద్దిపేటలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

Siddipet Crime News

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సిద్ధిపేట చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ధిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు తేలు సత్యం(48) రెండో భార్య శిరీష,…

మానవత్వం చాటుక్ను మంత్రి పొన్నం..

Ponnam Prabhakar

రాజీవ్‌ రహదారి రామచంద్రాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను అంబులెన్స్‌లో దవాఖానకు తరలించిన పొన్నం మెరుగైన చికిత్స కోసం గజ్వేల్‌ కాంగ్రెస్‌ నాయకులకు, డాక్టర్లకు ఫోన్‌ చేసిన మంత్రి  సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించి క్షతగాత్రులను దగ్గర…

రైతులపై రేవంత్‌ది భస్మాసుర హస్తం

భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర హస్తంగా మారిందన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్‌ ‌సర్కారు ధాన్యం కొంటలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్‌కు ఆయన ఫోన్‌ ‌చేశారు. అయితే స్విచ్‌ ఆఫ్‌ ‌రావడంతో అడిషనల్‌ ‌కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రాన్స్‌పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్‌, ‌హమాలీ చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుందన్నారు. సివిల్‌ ‌సప్లయ్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్‌ ఇస్తున్నదని, రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని నిలదీశారు. స్థానిక అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత చులకనా.. అంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే అందరు పరిగెత్తుతారు.. ఇదేనా రైతంటే ఈ ప్రభుత్వానికి గౌరవం అంటూ ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం ధాన్యం కాంటా చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారని విమర్శించారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. ధాన్యం దళారుల పాల్జేసుకుని నష్టపోవడమే రైతులకు దిక్కా అంటూ మందలించారు.

ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే సీఎంకు సిగ్గులేదా..? కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర…

వెలుగులోకి రాని నేర ఘటనలెన్నో…

Many unsolved crime incidents

వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి! బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక  నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగు వేయడమే అందుకు ప్రధాన కారణం. వారు  ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి అలసత్వం…