Tag telugu news online

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే..

CPI

సమాజ స్థితిగతులను మార్చేది మార్క్సిజమే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు హనుమకొండలో సిపిఐ నిరంతర రాజకీయ పాఠశాల ప్రారంభం హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని, సమ సమాజ నిర్మాణానికి మార్క్సిజమే దిక్సూచి అని, సిపిఐ ది నూరేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అని రాష్ట్ర…

తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ..

telangana ev policy

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు.. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : దేశ రాజ‌ధాని దిల్లీ మాదిరిగా కాకుండా హైదరాబాద్ న‌గ‌రం కాలుష్యం కోర‌ల్లోకి చిక్క‌కుండా సోమ‌వారం నుంచి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామ‌ని రవాణా, బీసీ సంక్షేమ…

రాష్ట్రంలో 108 సేవలను బలోపేతం చేస్తున్నాం

మంత్రి దామోదర రాజనర్సింహ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : రాష్ట్రంలో 108 సేవ‌ల‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్’ సంఘటన పై మంత్రి దామోదర స్పందించారు. జరిగిన ఘటన పై 108 – సీవోవో…

ఆరోగ్యర‌క్ష‌కులు.. ఫార్మ‌సిస్టులు

pharmacist

ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనా అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశం ఫార్మసీ. అక్కడ ఔషధాలతో పాటు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి స్వస్థత చేకూర్చే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు కీలకం అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆరోగ్య పురోగతిలో ఫార్మసిస్ట్ ల సాంద్రతను…

గురుకులాల్లో విద్యార్థుల మృత్యు ఘోష

mla harish rao

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం! మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోంద‌ని, గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావు విమ‌ర్శించారు. ఆదివారం…

నేటి నుంచి గ్రూప్‌-3 ‌పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలు హాజరు కానున్న 5.36 లక్షల అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ‌రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-3 ‌పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ‌ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీజీపీఎస్సీ) అన్నిఏర్పాట్లు పూర్తి…

ముఖ్య‌మంత్రి బుల్డోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం..

నిరుపేద‌ల్లో భ‌రోసా నింపేందుకే ముసీ నిద్ర‌ కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని , పేదప్రజల ఇండ్లు కూల్చడమే త‌మ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి…

సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా గద్దర్ కూతురు

గుమ్మ‌డి వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 :  ప్రజా గాయకుడు గదర్ కుమార్తె  కాంగ్రెస్ నేత గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గదర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా…

అధికారులపై దాడి ఘటనలో విచారణ

Additional DG Mahesh Bhagwat

అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 16: అధికారులపై దాడి ఘటనలో విచారణ లోతుగా కొనసాగుతుందని విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలంగాణ అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌పేర్కొన్నారు. శనివారం వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌తో రెండు గంటలకు పైగా అడిషనల్‌ ‌డీజీ…