Tag telugu news online

నాంపల్లి చెరువు పునరుద్ధరణ చేపట్టాలి

హైదరాబాద్‌ వారసత్వానికి ఆభరణంగా నిలిచిన 150 ఏళ్ల నాటి నాంపల్లి బాగ్‌-ఏ-ఆమ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌) చెరువు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఈ చెరువు కాలుష్యంతో నిండిపోయి, గ్రీన్‌ అల్గాతో నీరు పచ్చగా మారి, చెడిపోతుంది. చెరువులోకి మళ్లించిన మురుగు నీరు, కాలుష్య కారణంగా ఈ స్థితి ఏర్పడిరది. ఈ…

విభజన హామీలన్నీ ఏమయ్యాయి?

నియోజక వర్గాల పునర్విభజన సమగ్రంగా జరిగేనా? పదేళ్లయినా నేటికీ అమలు కాని నియోజకవర్గాల పెంపు డీ లిమిటేషన్‌ చేపడితే తప్ప న్యాయం జరగదన్న ధోరణి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. ఈ మేరకు అప్పటి మన్మోహన్‌…

విచిత్ర విన్యాసాలు..ఆత్మరక్షణ కోసమేనా?

Everyone's corruption should be discussed.. investigation should be done

 అందరి అవినీతిపైనా చర్చ జరగాలి.. విచారణ జరగాలి పదేళ్ల పాపాల గురించి మాట్లాడరు. తమ పాలనలో అవినీతి వ్యవహారాల గురించి సమాధానం చెప్పరు. తమ పాలనలో మల్లన్నసాగర్‌ రైతులు తిరగబడితే ఎందుకు కేసులు పెట్టారో చెప్పరు. ఖమ్మం జిల్లాలో రైతులపై ఎందుకు కాల్పులు జరిపారో..ఎందుకు బేడీలు వేశారో చెప్పరు. కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడరు. చేసిన తప్పులన్నీ…

ఎడతెగని సంఘర్షణ ఎదుర్కొంటున్న మణిపూర్ ప్రజలు

Manipur peoples

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ సహా పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకుంటున్న వారిని శిక్షించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ పలు వాహనాలకు నిప్పు పెట్టారు. జిరిబామ్‌లో ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన ఆరుగురి…

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…

ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్

Harish Rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : ఆట‌ల్లో గెలుపు, ఓటములు చాలా సహజమ‌ని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. క్రికెట్ లో హిట్ వికెట్ అవుతార‌ని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయ‌ని తెలిపారు. తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో…

ముగిసిన కరివేద ‌సదాశివరెడ్డి స్మారక క్రికెట్ పోటీలు

Karim nagar

బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి శంకరపట్నం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో గత పది‌ రోజులుగా డాక్ట‌ర్‌ కరివేద సదాశివరెడ్డి స్మారక జిల్లాస్థాయి ఆహ్వానిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొనగా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం టోర్నీ విజేతగా నిలిచింది. రన్నరప్…

ప్రశాంతంగా గ్రూప్ -3 పరీక్ష..

Group 3 exams

సుబేదారి ప్రజాతంత్ర నవంబర్ 17 : గ్రూప్ -3 పరీక్షలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం గ్రూప్-3 పరీక్ష లు జరుగుతున్న బాలసముద్రంలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా…

మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌ భూసేక‌ర‌ణ‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌

mamunoor airport

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : వ‌రంగ‌ల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తొలి అడుగు ప‌డింది. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎయిర్‌పోర్టుకు కావాల్సిన…