Tag telugu news online

సోకాల్డ్ ప్రజా పీడనగా ప్ర‌భుత్వ‌ పాలన

harees rao

ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే.. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో తూతూ మంత్రంగా నిర్వ‌హ‌ణ‌ 50 శాతం విన‌తుల‌ను తిర‌స్క‌రించారు.. మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టార‌ని కానీ, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ను జరపకపోగా పేరు మార్చి…

రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే..

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హామీలను నెరవేర్చాలి 2011 సాగుదారుల చట్టాన్ని  అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి గత డిసెంబర్ 4న ధర్నా చేపట్టినా కౌలు రైతుల గుర్తింపుకు చర్యల్లేవు.. రైతు, వ్యవసాయ కూలీ సంఘాలను సంప్రదించకుండానే సబ్ కమిటీ నిర్ణయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాల…

రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కుట్ర‌

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు.  రైతులు యాచించాలని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2014లో…

తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు…

Minister Sridhar Babu

ఏకగ్రీవంగా ఎన్నిక.. అధికారికంగా ప్రకటించిన పుల్లెల గోపిచంద్ తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను…

దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వాములు కావాలి

Governor Jishnu Dev Varma

స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ -జై కిసాన్ నినాదానికి అటల్ బిహారీ వాజ్ పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని జోడించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదాన్ని జోడించారని, ఇవన్నీ కూడా…

కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్‌ ‌చేయనీయండి

Minister Komatireddy Venkat Reddy interesting sarcastic comments on KTR

కొత్త సంవత్సరం రోజు ఆయ‌న్ను బాధ పెట్టకండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‌రెండు రోజులు ఎంజాయ్‌ ‌చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం…

‘ప్రజాతంత్ర క్యాలెండర్‌- 2025’ ఆవిష్కరించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి

Prof. Ghanta Chakrapani, Vice Chancellor of Dr. BR Ambedkar Open University unveiled the 'Prajatantra Calendar- 2025'

సోమవారం తమ ఛాంబర్‌ లో ‘ప్రజాతంత్ర క్యాలెండర్‌- 2025’ ఆవిష్కరించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి. చిత్రంలో యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విజయకృష్ణారెడ్డి, ప్రజాతంత్ర ఎడిటర్‌ దేవులపల్లి అజయ్‌

మన్మోహన్‌ హయాంలోనే… విప్లవాత్మక సంస్కరణల

ఆయన గొప్పతనాన్ని పివి గుర్తించారు..  రాజకీయాలకు అతీతంగా ఆర్థిక బాధ్యతలు అప్పగించిన పివి  మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలన్నతీర్మానానికి ఆమోదం  పివికి కూడా దిల్లీలో గుర్తింపు దక్కాలని కోరిన కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెం బర్‌30: మన్మోహన్‌ సింగ్‌ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తిం చిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్‌ఎస్‌…

మన్మోహన్‌ పై కాంగ్రెస్‌ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

Shame on Congress for doing politics on Manmohan

అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని ఆయన సేవలందించారు.. మన్మోహన్‌, పీవీలను అవమానించిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది :కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం పట్ల సోనియా కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తుండడం చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్రమంత్రి,…