Tag telugu news online

కరెంట్‌ ‌కట్‌ అనే మాట వినిపించొద్దు…

•రెప్పపాటు కూడా విద్యుత్‌  అం‌తరాయం కలగకుండా చూడాలి •డిమాండ్‌ ‌కు సరిపడా విద్యుత్‌ అం‌దించేందుకు సిద్ధం •1912 నెంబర్‌ ‌వినియోగదారులందరికీ చేరాలి •ఉత్తమ సేవలందించే సిబ్బందికి పురస్కారాలు •విద్యుత్‌ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 :  రానున్న వేసవిలో డిమాండ్‌ ‌మేరకు విద్యుత్‌ ‌ను అందుబాటులోకి…

కబ్జాదారుల ఆటలకు చెక్‌..

హౌసింగ్‌ ‌భూముల రక్షణకు ద్విముఖ వ్యూహం •రెండు సంస్ధల నుంచి 18 ఎకరాలు స్వాధీనం •రూ. 25 కోట్లతో ప్రహరీల నిర్మాణం •శాటిలైట్‌ ‌మానిటరింగ్‌ ‌సిస్టమ్‌ ‌పర్యవేక్షణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్ర వరి 11: ప్రభుత్వ భూము లను అక్ర మంగా కబ్జా చేసే అక్రమా ర్కుల ఆటలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర సర్కారు పటిష్టమైన…

ఎస్సీలకు మేలు చేయడమే మా లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •మంద కృష్ణమాదిగతో సీఎం భేటీ ఎస్సీ వర్గీకరణపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని  ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు…

జబల్‌ పూర్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం

నాచారానికి చెందిన.. ఎనిమిది మంది దుర్మరణం ˜కుంభమేలా నుంచి తిరిగి వొస్తుండగా కబళించిన మృత్యువు ˜ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి11: ప్రయాగ్‌ రాజ్‌లో కుంభమేలాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయా ణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఘటనపై సిఎం…

‌దేవుడి పేరుతో అరాచకాలు సాగిస్తే ఊరుకోం

ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయండి అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి11:  దేవుడు పేరు చెప్పుకొని మంచి పనులు చేయాలని.. కానీ దాడులు చేయడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు సాగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి అమానవీయ…

చట్ట సభల్లో నేరచరితులు !

 ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతం పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. క్రిమినల్‌ ‌కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ 2016‌లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తా జస్టిస్‌ ‌మన్మోహన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అమికస్‌…

నేటి తరానికి ప్రజాస్వామిక విలువలను బోధించాలి

మానవ హక్కుల నేత ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ ‘భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ ఉద్యమ ప్రస్థానం’ గ్రంథావిష్కరణ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్న పలువురు వక్తలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : మతోన్మాద ఫాసిజం, సామ్రాజ్యవాద ప్రపంచ సంక్లిష్ట సామాజిక నేపథ్యంలో నేటి తరానికి ప్రజాస్వామిక విలువలు, లౌకిక సంప్రదాయం ఆవశ్యకతను తెలియజేయాలని మానవ…

కాగజ్‌నగర్‌ను మహారాష్ట్రలో కలపాలా?

బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణం క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి కష్టకాలంలో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌మనతో కలిశారు కాగజ్‌నగర్‌ ‌కార్యకర్తల భేటీలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌ను మహారాష్ట్రలో కలపమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే సోయిలేకుండా మాట్లాడుతున్నాడని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌…

అన్నదాతకు మంత్రి సీతక్క సత్కారం

రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ములుగు మండలం ఇచ్చర్ల గ్రామానికి చెందిన రైతు జలాల్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. 250 క్వింటాళ్ల  వడ్లను జలాల్‌ ‌పండించారు.  జలాల్‌ ‌రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని మంత్రి కొనియాడారు. ప్రజా ప్రభుత్వం అన్నదాతకు అన్ని రకాలుగా…