Tag Telugu News Headlines Breaking News Now

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతున్న దేశం

విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు 30 కోట్ల మందిని విమానయనానికి చేరువ చేసే లక్ష్యం వింగ్స్‌ ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుని పోతున్నదని  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వింగ్స్‌…

ఆన్‌ లైన్‌ ఆటలతో జీవితాలు బలి…!

ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి చాలామంది యువతీ యువకులు ఆన్‌ లైన్‌ లో ఆటలు ఆడి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సరదాగా ఆడటం మొదలుపెట్టి, ఆ ఆటలకు  బానిసై, పెయిడ్‌ గేమ్స్‌,బెట్టింగ్‌ గేమ్స్‌  ఆడి  దాచుకున్న డబ్బులను కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకు పోయి, అప్పులు కట్టలేక తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.…

దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుంది ..

మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా ‘జన గణ మన అభియాన్‌’ -ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రమా మేల్కోటే -భారత్‌ జోడో ఆధ్వర్యంలో తెలంగాణలో మిస్డ్‌ కాల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10 : రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని 2024 తర్వాత దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుందని పలువురు…

గత ప్రభుత్వ హయాంలో సర్వనాశనం

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మహబూబాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8:గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల రaాన్సీ- రాజేందర్‌ రెడ్డి స్కిల్‌డెవలప్‌మెంట్‌ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌…

ప్రజా ప్రభుత్వమైనా…ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేనా!

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటం చాలా సంతోషదాయకమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల పాత్ర చారిత్రాత్మకమైనది. తమది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అంటే, సమస్యలన్ని పరిష్కారమవుతాయని, తమ కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ఎగిరి గంతేసారు. ‘సర్వీస్‌ రూల్స్‌కు దొడ్డు దొడ్డు పుస్తకాలెందుకు,…

త్వరలోనే ప్రజల్లోకి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

‌ప్రజల గుండెల్లోంచి కెసిఆర్‌ను తొలగించలేరు కోలుకున్నాక ఇక జిల్లాల పర్యటనలు పెద్దపల్లి పార్లమెంట్‌ ‌సక్షలో హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలోనే  జిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన…

ఎమ్మెల్యే దానం భూకబ్జాలపై ఫైర్‌

కఠిన చర్యలు తీసుకోవాలని సిఎంను కోరిన నారాయణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో భూకబ్జాదారులు పేదల ఇళ్లు…

పార్లమెంట్‌లో తెలంగాణ గళం.. బలం ఉండాల్సిందే

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బిఆర్‌ఎస్‌ మాత్రమే పార్లమెంట్‌ స్థాయి సవిూక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3:తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలని..అందుకే వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వోటు  వేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్‌ మాత్రమేనని అన్నారు.  తెలంగాణ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి…