Tag Telugu News Headlines Breaking News Now

సామాజిక సేవలకు ప్రతిరూపం దుర్గాబాయ్‌ ‌దేశ్‌ముఖ్‌

‌నేడు దుర్గాబాయ్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వర్ధంతి ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. దేశభక్తు రాలిగా, సామాజిక సేవా తత్పరు రాలుగా … మరెవరూ చూపని ధైర్య సాహసాలను, ప్రజ్ఞను చూపి చరిత్రలో నిలిచి పోయారు. తెలుగు ప్రజలు గర్వించ దగిన ఉన్నత భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి. వ్యక్తి మాత్రమే కాదు, ఒక…

వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతం

 రైతులలో, ప్రజల్లో భరోసా నింపిన రాహుల్‌ ‌వరంగల్‌/‌సుబేదారి, ప్రజాతంత్ర , మే 6  : తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ శుక్రవారం రాత్రి హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతమైంది. సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షత వహించారు.…

‌ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన

పాఠశాలల్లో జూన్‌ ‌నుంచి ఇంగ్లీస్‌ ‌డియం.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి రంగారెడ్డి,మే6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల ను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో జూన్‌ ‌నుంచి ఇంగ్లీస్‌ ‌డియాన్ని ప్రవేశపెడుతున్నామని ఆమె అన్నారు.…

ఇం‌టర్‌ ‌పరీక్షలు ప్రారంభం

కొరోనా నిబంధనలతో పరీక్షల నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో ఇంటర్‌ ‌పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కొరోనా విరామం తరవాత విద్యార్థులు తిరిగి పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ ‌బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ ‌నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.…

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి

సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల…

నాన్న

నాన్న…ఆ పదంలోనే ఆకాశమంత ప్రేమ, అమృతసమానమైన మాధుర్యం. బిడ్డకు ఊపిరి ఇచ్చింది అమ్మైనా, ఆ ఊపిరికి ఆలంబన నాన్న. గురువుగా నడకలు నేర్పి, గువ్వలా గుండెలో దాచుకొంటూ, పిల్లల బతుకుల్లో పున్నములు పూయించడానికి రేపటి కలల స్వప్న ప్రమిదలో తన చెమట చమురును పోసి తానే వత్తిగా కాలుతూ నిత్యం వెలుగులు పంచే అఖండ జీవనజ్యోతి…

క్యాంపస్‌ ‌రాజకీయ కార్యక్రమాలకు వేదిక కాదు

అందుకే రాహుల్‌ ‌సభకు అనుమతి నిరాకరణ హైకోర్టుకు ఓయూ అధికారుల సమాధానం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలకు తావు లేదనీ, అందుకే కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ సమావేశానికి అనుమతి నిరాకరించామని ఓయూ అధికారులు హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీలో ఈనెల 7న తలపెట్టిన విద్యార్థులతో రాహుల్‌…

ఏం ‌సాధించారని ప్లీనరీలు

ఇక్కడ చేతగాదు గాని దేశం బాగు చేస్తాడట విద్యా, వైద్యాలను పూర్తిగా భ్రష్టు పట్టించారు ఫామ్‌హౌజ్‌ ‌కోసమే కాళేశ్వరం నిర్మాణం లక్ష రూపాయల రుణమాఫీని అటకెక్కించారు కౌలురైతుకు రైతుబంధును అందించాలి భట్టి పాదయాత్ర రాష్ట్రమంతా కొనసాగాలి వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి వెంకటర్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌ప్రత్యేక రాష్ట్రంలో  ఏం…

రాజధానికి నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు

నిమ్స్ ‌తరహాలో నిర్మించాలని ప్రభుత్వం యోచన అన్నింటికీ అటానమస్‌ ‌హోదా మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో పనుల్లో వేగం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నాలుగు వైపులా పెద్ద దవాఖానాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాజధానిలోని పెద్ద దవాఖానాలైన ఉస్మానియా, గాంధీ దవాఖానాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర…