Tag Telugu News Headlines Breaking News Now

రాష్ట్రపతి ఎన్నిక బిజేపీయేతర కూటమికి నాంది అవుతుందా ?

దేశంలో అధికార మార్పిడి కోసం గత కొంతకాలంగా  బీజేపీయేతర శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్రపతి ఎన్నిక ఒక మలుపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో జరిగే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుండే బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారు, ఎవరెవరు ఈ కూటమిలో…

‌ప్రధానమంత్రి పంటల బీమా పథకం… పీఎంఎఫ్బీవై

ప్రతి నల్ల మబ్బుకూ ఓ జలతారు అంచు వ్యవసాయ ఆదాయాన్ని క్రమేణా స్ధిరీకరించడానికి, విపత్తుల వల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం నుంచి రైతును ఆదుకోవడంతోపాటు వారి రుణపరపతి మెరుగు కోసం ప్రభుత్వాలు పంటల బీమాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పంటల బీమా పథకాలకు రుసుము ముందస్తు మంజూరుతోపాటు క్లెయిమ్‌ ‌హక్కును…

ఆశాగీతి

చైత్రమాసపు ఉషస్సులా జగతిని మైమరపించే వసంతభామినిలా పచ్చని చిగురుటాకుల పావడాకట్టి కబరిపై మల్లెలు సింగారించి మధుపములు మంజులనాదం చేస్తుండగా చిరునగవులొలికిస్తూ హంసలా అడుగులేస్తూ మధుమాసపు కోకిలలు పంచమంలో స్వాగతగీతం పాడుతుండగా తెలుగు వెలుగు నేనని షడ్రుచుల సమ్మేళనం నేనేనంటూ మమతానురాగాలను పెనవేసుకుంటూ అందరి ఆశలు ఈడేర్చగ వసంత సంతకం చేస్తూ శుభాలిచ్చుటకై శుభముఖంతో వేంచేస్తున్న వయ్యారిభామ…

దళితబంధు..అనుయాయులకే విందు

ప్రహసనంగా మారిన ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పి..శ్రేణుల్లో చిచ్చు జగిత్యాల, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై దళిత వర్గాల్లో చిచ్చు మొదలైంది.…

ధాన్యం సేకరణలో… దిగిరాకుంటే తడాఖా చూపుతాం

ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా అవమానాలు నూకలు తినమంటూ పీయూష్‌ ‌గోయల్‌ ‌వెక్కిరింపు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం ‌మాట్లాడుతున్నాడో తెలియదు కెసిఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాత్ర మార్చి…

అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్‌ ‌ఖాన్‌

“75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్‌ ‌గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో…

యాసంగి ధాన్యం విషయంలో… కేసీఆర్‌ ‌కొత్త డ్రామా…!

రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి.. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ ‌జరిగింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 22 : యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రోజుకో కొత్త డ్రామా ఆడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగా అధ్యకుడు…

యాదాద్రి సలహాదారుగా చినజీయర్‌ను తొలగించాలి: రేంవత్‌ ‌రెడ్డి

ట్వీట్‌ ‌ద్వారా పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 18 : సమక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్‌ ‌స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ….తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి…

సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..

కొన్ని నెలల క్రితం ఆక్స్ ‌ఫామ్‌ ‌సంస్ధ ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్ ‌పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి…