Tag Telugu News Headlines Breaking News Now

అమ్మకానికి మారు పేరు మోడీ..

నమ్మకానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ .. ‌మోడీ వి చిల్లర రాజకీయాలు ప్రధాని పదవి స్థాయి ని దిగజార్చారు .. మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ సిద్ధిపేట ,ప్రజాతంత్ర ,మే 26 : ప్రధాన మంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను నిరాశ పరచారని మంత్రి హరీష్‌…

తెలంగాణలో పదోతరగతి పరీక్షల సందడి

ప్రశాంతంగా మొదలైన టెన్త్ ‌పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే23: రెండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :45 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5 లక్షల 9,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు…

అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా  ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్‌ ‌పార్టీ రాహుల్‌తో వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అయిందని ఆ వర్గాలు…

నేటి ఆందోళనను విజయవంతం చేద్దాం..! టీయుడబ్ల్యుజె

హైదరాబాద్‌, ‌మే 9 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజేయూ) దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా నేడు ఉదయం10.30 గంటలకు, విద్యానగర్‌  ‌శివం రోడ్డు, కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ…

కాంగ్రెస్‌లో వోటుకు నోటు… బిజెపిలో సీటుకు నోటు

రెండు పార్టీలు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి జెపి నడ్డా….అబద్ధాలకు, అవినీతికి అడ్డా.. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో లేదో రైతులను అడిగితే నడ్డాకు తెలుస్తది కాంగ్రెస్‌ ‌హయాంలో కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు బిజెపి, కాంగ్రెస్‌లపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం జయశంకర్‌ ‌భూపాలపల్లి,  ప్రజాతంత్ర,…

ఆనర్‌ ‘‘‌మర్డర్‌’’

ఇపుడిక్కడ పరువు ప్రతిష్టలు ప్రాణప్రదమై ఉన్మాదం స్వైర విహారం చేస్తుంది అగ్రవర్ణ భావజాలమే సమస్తమై దుర్మార్గం చావు దరువు వేస్తుంది సామాజిక అంతరం మరిచి మనస్సులు ఒకటి కావడమే మహా పాపమై వెంటాడుతుంది కులమత తారతమ్యం విడిచి ఎడడుగులు కలిసి నడవడమే యమపాశమై జీవం హరిస్తుంది సరూర్‌ ‌నగరం నడి బొడ్డున జరిగిన హత్యే సజీవ…

‌ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యధలు

గత  సంవత్సర కాలం నుంచి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలలో పదిరోజులైనా వేతనాలు అందుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో గెజిటెడ్‌ ఉద్యోగులు 30,403 మంది, నాన్‌ ‌గెజిటెడ్‌ ‌రెండు లక్షల 46 వేల 608 మంది, క్లాస్‌ 4 ఉద్యోగులు ముప్పే వేల మంది, మొత్తం ఉద్యోగులు మూడు…

బాధ్యులం మనమే! – బాధితులం మనమే!

“సమాజంలో నమోదయ్యే క్రైంకేసులలో ఎక్కువ శాతం మద్యం, జెండర్‌ ‌వివక్షే కారణమని తేలుతుంది. మహిళలను డిపెండెంట్లుగా, కామవాంఛను తీర్చే వస్తువుగా పురుషాధిక్య సమాజం భావి స్తుంది. కుటుంబంలో మహిళ తమ సొంత ఆస్తిగా,సొంత వస్తువుగానే భావిస్తూ తమ అభిప్రాయాలకు, ఇష్టాలకు భిన్నంగా ప్రవర్తించటం పై ఆంక్షలు పెట్టటం సాధారణంగా మారింది. తేడాలొచ్చినచోట వావి వరుసలు,వయోభేదాలు లేకుండా…

అమ్మ

నెల తప్పింది మొదలు అంబరమంత ప్రేమ పంచుతూ, అష్టకష్టాల పిదప అమ్మతనం సొంతం కాగా అవధుల్లేని ఆనందం పొందుతుంది మాతృమూర్తి. బిడ్డలకైజి అహర్నిశలు ఆరాటపడే అనురాగవల్లి , వారి హృదయాలలో వెలిగే ఆనందజ్యోతి ఆమె.   అనురాగాల పందిరికి లతలా అల్లుకుపోతూ, క్షణం తీరికలేని బతుకు గడియారంలో అందరినీ చదువుతూ, ఓర్పు,సహనాలతో బతుకు అర్ధాన్ని లిఖిస్తూ,…