Tag Telugu News Headlines Breaking News Now

టెక్‌ ‌సామ్రాజ్యాన్ని కలవరపరుస్తున్న ట్విట్టర్‌

‌వరుసా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన న్యూయార్క్, ‌నవంబర్‌ 14 : ఎలన్‌ ‌మస్క్ ‌ట్విట్టర్‌ ఉద్యోగులకు, టెక్‌ ‌సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్‌ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్‌ ‌నుంచి తొలగించాడు. విటర్‌ ‌లో ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్‌ ‌కొనుగోలు చేసినప్పటి నుంచి…

మన యువ తరాలకు మన బడులు ఇచ్చే భద్రత ఏది?

‘‘ఇం‌కా మనం ఈ బడులలో ఉన్న డిజిటల్‌ ‌గ్రంథాలయాల సంఖ్య పరిస్థితి చూస్తే అది మరి దారుణం కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్‌ ‌లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి, ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ ‌వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ మన భావితరాలు నేర్చుకునే బడులలో కనీస డిజిటల్‌ ‌వసతులు లేకపోవడం…

అదుపుతప్పుతున్న- అందమైన బాల్యం

‘‘‘‌నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. కానీ, నేడు బాల్యం అదుపుతప్పుతోంది. వయసుకు మించిన ఆలోచనలతో పరుగులు పెడుతూ, జీవితానికి అర్థం ఏమిటో తెలియక, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ, ఏమి సాధించలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏ పని చెప్పినా, చేయాలన్నా పెద్దల మాటకు ఎదురు చెప్పడమే. పిల్లలందరికీ నేడు ఆనవాయితీగా మారిపోయింది. పిల్లలు నేడు…

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ మేధో మథనం

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎంఎల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో త్వరితగతిన జరుగుతున్న అనేక మార్పుల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.…

తెలంగాణపైన మోదీకి ఎంత ప్రేమో…!!!

తెలంగాణ పైన ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడలేని ప్రేమ పుట్టుకువచ్చింది. తెలంగాణ ప్రజలపైన ఈగ కూడా వాలనిచ్చేదిలేదనీ ..వారిని తిడితే ఊరుకునేదిలేదని ఆయన చేసిన హెచ్చరికలో ఏదో కొత్తదనం కనిపించింది. తెలంగాణపైన మోదీ వ్యతిరేక భావనతో ఉన్నా డంటూ ఇంతవరకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తన ప్రసంగాల్లో తిప్పికొట్టిన విధానం కేవలం తెలంగాణ ప్రజలనేకాదు, కేంద్ర, రాష్ట్ర…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక కుంతీదేవి ఏమీ మాట్లాడలేక ఇలాచెప్పింది. ‘నాచిన్నప్పుడు ఒక మహాముని నాకోవరం ఇచ్చాడు. ఆ వరంతో నేను దేవతలను ఆహ్వానించి, వారి వలన సంతానాన్ని కనగలను అంది. పాండురాజు అందుకు సరే అన్నాడు. కుంతీదేవి  యమధర్మరాజును  ఉపాసించి ధర్మరాజునూ, వాయు దేవుని ఆహ్వానించి భీమసేనుడినీ, ఇంద్రుని పిలిచి అర్జునుడినీ…

‘‘‌తెలంగాణ విప్లవ తేజం కాళోజీ’’

నేడు కాళోజీ నారాయణరావు వర్ధంతి ‘‘ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా,’’!…పర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే…

పేద దేశాల్లో న్యుమోనియా మరణాలు అధికం..!

నేడు ‘‘ప్రపంచ న్యుమోనియా దినం’’ ఐదేళ్ళలోపు పిల్లల్లో కనిపించే ప్రమాదకర న్యుమోనియా వ్యాధి బారిన 155 మిలియన్ల బాలలు పడడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతియోటా 1.6 మిలియన్ల మంది  పిల్లలు మరణించడం జరుగుతోంది. ఐరాస అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 18 శాతం పిల్లల మరణాలకు ప్రథమ కారణమైన న్యుమోనియా నివారించగల అంటువ్యాధి. ఈ వ్యాధి ముందుగా…

ఎపిలో ప్రధాని రెండ్రోజుల పర్యటన

నేడు విశాఖకు చేరుకోనున్న మోదీ రాత్రికి విశాఖలోనే బస..స్వాగతించనున్న సిఎం జగన్‌ ‌శనివారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రెండురోజుల పర్యటనకు నేడు విశాఖ పట్టణం రానున్నారు. శుక్రవారం రాత్రికి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ నావెల్‌ ‌బేస్‌లో బస చేస్తారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో…