మోదీ బ్రిలియంట్ ఈవెంట్ మేనేజర్
జి-20 అధ్యక్షహోదా రొటీన్గా వచ్చే పదవి… బిజెపి తీరుపై మండిపడ్డ జైరామ్ రామేశ్ న్యూ దిల్లీ,డిసెంబర్2: భారత్కు జీ20 అధ్యక్ష హోదాపై బీజేపీ హంగామాను హై వోల్టేజ్ డ్రామాగా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభివర్ణించారు. రొటేషన్గా జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు దక్కాయని ఇది అనివార్యంగా మనకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ…
